జీఎంఆర్‌కు కౌలనాము ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ

GMR Airports joint venture starts Indonesia Medan airport - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇండోనేషియాలోని మెడాన్‌లో ఉన్న కౌలనాము అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణను అంకస పుర అవియాసి ప్రారంభించింది.

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్, ఇండోనే షియా ప్రభుత్వ సంస్థ పీటీ అంకస పుర–2 సంయుక్త భాగస్వామ్య కంపెనీయే అంకస పుర అవియాసి. జేవీలో జీఎంఆర్‌కు 49% వాటా ఉంది. జీఎంఆర్‌ నిర్వహణలో ఆగ్నే యాసియాలో ఇది రెండవ విమానాశ్రయ ప్రాజెక్టు. 25 ఏళ్లపాటు నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులను జేవీ చేపడుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top