మహిళ మెడలో ఆభరణాల చోరీ | - | Sakshi
Sakshi News home page

మహిళ మెడలో ఆభరణాల చోరీ

Dec 31 2025 7:19 AM | Updated on Dec 31 2025 7:19 AM

మహిళ మెడలో ఆభరణాల చోరీ

మహిళ మెడలో ఆభరణాల చోరీ

మహిళ మెడలో ఆభరణాల చోరీ

అద్దంకి: వైకుంఠ ఏకాదశికి పట్టణంలోని మాధవ స్వామి దేవస్థానంలో దైవ దర్శనం చేసుకుని వెళ్తున్న ఓ మహిళ మెడలో బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అపహరించారు. పట్టణానికి చెందిన అమరా సుశీల తన భర్త శ్రీరాములుతో కలిసి దేవస్థానికి వెళ్లి దైవ దర్శనం తరువాత ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆమె మెడలోని బంగారు నానుతాడు, నల్లపూసల గొలుసు, ముత్యాల దండ గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లినట్లు బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. అయితే ముత్యాల గొలుసు మాత్రం అక్కడే పడినట్లు గుర్తించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement