AP: వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశం | Ysrcp Constituencies Observers Meeting At Tadepalli | Sakshi
Sakshi News home page

AP: వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశం

Aug 3 2023 12:01 PM | Updated on Aug 4 2023 7:25 AM

Ysrcp Constituencies Observers Meeting At Tadepalli - Sakshi

 తాడేపల్లిలోని ఫార్చూన్‌ గ్రాండ్‌ హోటల్‌లో వైఎస్సార్‌సీపీ 175 నియోజకవర్గాల పరిశీలకులతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం చేపట్టారు.

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని ఫార్చూన్‌ గ్రాండ్‌ హోటల్‌లో వైఎస్సార్‌సీపీ 175 నియోజకవర్గాల పరిశీలకులతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాలలో పరిస్థితులు, దొంగ ఓట్ల తొలగింపు, సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement