AP: వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశం | Ysrcp Constituencies Observers Meeting At Tadepalli | Sakshi
Sakshi News home page

AP: వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశం

Aug 3 2023 12:01 PM | Updated on Aug 4 2023 7:25 AM

Ysrcp Constituencies Observers Meeting At Tadepalli - Sakshi

 తాడేపల్లిలోని ఫార్చూన్‌ గ్రాండ్‌ హోటల్‌లో వైఎస్సార్‌సీపీ 175 నియోజకవర్గాల పరిశీలకులతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం చేపట్టారు.

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని ఫార్చూన్‌ గ్రాండ్‌ హోటల్‌లో వైఎస్సార్‌సీపీ 175 నియోజకవర్గాల పరిశీలకులతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాలలో పరిస్థితులు, దొంగ ఓట్ల తొలగింపు, సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement