పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడలో పర్యటించనున్నారు. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని విజయవాడలో ఉదయం 10 గంటలకు పరామర్శించనున్నారు.


