వైఎస్‌ జగన్‌: జక్కంపూడికి సీఎం నివాళి | YS Jagan Tribute To Jakkampudi Rammohan Rao In Tadepalli - Sakshi
Sakshi News home page

జక్కంపూడికి సీఎం జగన్‌‌ నివాళి

Aug 6 2020 11:13 AM | Updated on Aug 6 2020 5:08 PM

YS Jagan Tribute To Jakkampudi Rammohan Rao In Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి : దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి తనయుడు ఎమ్యెల్యే జక్కంపూడి రాజా, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు పేర్ని నాని, చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు. 


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement