ప్రభల తీర్థం: ప్రజలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు | YS Jagan Extends Greetings to Devotees Of Prabhala Teertham | Sakshi
Sakshi News home page

ప్రభల తీర్థం: ప్రజలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Jan 16 2026 2:31 PM | Updated on Jan 16 2026 6:02 PM

YS Jagan Extends Greetings to Devotees Of Prabhala Teertham

తాడేపల్లి: కోనసీమ వ్యాప్తంగా నిర్వహించే ప్రభల తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు కోనసీమ వ్యాప్తంగా శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ప్రభల తీర్థం ఉత్సవాన్ని ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు  వైఎస్‌ జగన్‌. 

YS Jagan: కోనసీమ ప్రజలకు శుభాకాంక్షలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement