వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు | YS Jagan Attends MP Alla Ayodhya Rami Reddy Son Engagement Ceremony In Bengaluru | Sakshi
Sakshi News home page

వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు

Sep 19 2026 5:27 AM | Updated on Sep 19 2026 5:27 AM

YS Jagan Attends MP Alla Ayodhya Rami Reddy Son Engagement Ceremony In Bengaluru

నీనా–ఇషాన్‌ల నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి

సాక్షి, అమరావతి/బనశంకరి: మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి కుమారుడు ఇషాన్‌ వివాహ ఎంగేజ్‌మెంట్‌ వేడుక శుక్రవారం బెంగళూరులో జరి­గింది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతి దంపతులు హాజరయ్యారు.

నూతన వధూ­వరులు నీనా–ఇషాన్‌లను ఆశీర్వదించి.. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement