ప్రేమ వివాహం.. సాంబశివరావు చెవికొరికి, కర్రలతో దాడి | Young Married Couple attacked by Family Members at Eluru | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం.. సాంబశివరావు చెవికొరికి, కర్రలతో దాడి

May 24 2022 3:21 PM | Updated on May 24 2022 3:40 PM

Young Married Couple attacked by Family Members at Eluru - Sakshi

సాక్షి, ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి శివార్లలోని ఓ రెస్టారెంట్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి జరిగింది. యువతి తండ్రి, తమ్ముడు  దాడికి పాల్పడ్డారు. దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత రాత్రి యువతి తండ్రి, తమ్ముడు సాంబశివరావు చెవి కొరికి, కర్రలతో దాడి చేశారు. దీంతో సాంబశివరావు, పావని ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

చదవండి: (చంద్రబాబును, ఆయన కొడుకుని ప్రజలు బాదేశారు: మంత్రి అంబటి)

Advertisement
 
Advertisement
Advertisement