ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి.. తల్లి ఆత్మహత్య | Woman Ends Her Life With Two Kids In Tirupati District, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి.. తల్లి ఆత్మహత్య

Nov 8 2025 7:51 PM | Updated on Nov 8 2025 8:36 PM

Woman Ends Her Life With Two Kids In Tirupati District

తిరుపతి : జిల్లాలోని సూళ్లూరుపేట మండలం ఉగ్గుమూడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సమస్యల కారణంగా ఓ మహిల ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి  ఆత్మహత్య చేసుకుంది.  ఈ ఘటనలో తల్లితో సహా  ఇద్దరు బిడ్డలు మృతి చెందారు.  దాంతో గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.   

తల్లి పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడటానికి  కుటుంబంలో చోటు చేసుకున్న చిన్నపాటి ఘర్షనే కారణమయ్యి ఉండవచ్చిన చుట్టుపక్కల వారు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement