ముసునూరులో కొత్త మొక్కజొన్నవంగడం ఆవిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ/నూజివీడు: భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సోమవారం ఏలూరు జిల్లా ముసునూరుకు రానున్నారు. ముసునూరులోని గోర్మే పాప్ కారి్నకా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
దేశంలో తొలి నాన్ జీఎంఓ (జన్యుపరంగా మార్పు చెందని) పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రీడ్ విత్తనాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు పాల్గొంటారు.


