భారత క్రికెట్‌ జట్టు (దివ్యాంగుల) కెప్టెన్‌గా వసంతకుమార్‌

Vasanth Kumar Selected As Indian Disabled Cricket Team Captain - Sakshi

హిందూపురం టౌన్‌: టీమిండియా దివ్యాంగుల క్రికెట్‌ టీ-20 జట్టు కెప్టెన్‌గా హిందూపురానికి చెందిన వై.వసంతకుమార్‌ ఎంపికయ్యాడు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డిజేబుల్డ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (బీడీసీఏ) సమావేశంలో సెప్టెంబర్‌లో దేశంలోని వివిధ స్టేడియాల్లో జరగనున్న ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ టెస్ట్, వన్డే, టీ-20 క్రికెట్‌ టోరీ్నలకు సంబంధించి జట్లను ప్రకటించారు. మూడు ఫార్మెట్లలోనూ వసంత కుమార్‌కు ప్రాతిని«ధ్యం దక్కింది. అలాగే టీ-20 జట్టు కెపె్టన్‌గా ఎంపికయ్యాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top