57 మంది ఐఏఎస్‌ల బదిలీ

Transfer of 57 IAS Officers In Andhra Pradesh - Sakshi

ఎనిమిది జిల్లాల కలెక్టర్లకు స్థానభ్రంశం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 57 మంది ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎనిమిది జిల్లాల కలెక్టర్లకు స్థానభ్రంశం కల్పించింది. పలు జిల్లాల జాయింట్‌ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top