బోస్ పోరాటం నేటి యువ‌త‌కు ఆద‌ర్శ‌నీయం: వైఎస్‌ జగన్‌ | Subhash Chandra Bose Jayanti 2025: YS Jagan Pays tribute | Sakshi
Sakshi News home page

బోస్ పోరాటం నేటి యువ‌త‌కు ఆద‌ర్శ‌నీయం: వైఎస్‌ జగన్‌

Jan 23 2025 2:38 PM | Updated on Jan 23 2025 3:49 PM

Subhash Chandra Bose Jayanti 2025: YS Jagan Pays tribute

గుంటూరు, సాక్షి: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.

భార‌త‌దేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ చేసిన పోరాటం నేటి యువ‌త‌కు ఆద‌ర్శ‌నీయం. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భార‌తీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన యోధుడు ఆయ‌న‌ నేడు ఆ మ‌హ‌నీయుడి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అని ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు.

సుభాష్ చంద్రబోసు నివాళి అర్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్

 

 

Advertisement
 
Advertisement
Advertisement