ఆఫ్గన్‌ మిషన్‌లో సిక్కోలు సైనికుడు | Srikakulam ITBP Soldiers Services In Afghan Mission For Returning Indian People | Sakshi
Sakshi News home page

ఆఫ్గన్‌ మిషన్‌లో సిక్కోలు సైనికుడు

Aug 18 2021 8:20 AM | Updated on Aug 18 2021 8:20 AM

Srikakulam ITBP Soldiers Services In Afghan Mission For Returning Indian People - Sakshi

విమానంలో ఐటీబీపీ కమాండో రాజశేఖర్‌

మందస: తాలిబన్ల స్వాధీనంతో అట్టుడికిపోతున్న ఆఫ్గనిస్తాన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో భారత–టిబెటన్‌ సరిహద్దు భద్రతా దళం కమాండోలు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ దళంలో శ్రీకాకుళం జిల్లా వాసి కూడా ఉన్నారు.

మందస మండలం చిన్నలింబుగాం గ్రామానికి చెందిన పులారి రాజశేఖర్‌ ఆఫ్గన్‌లో భారత రాయబార కార్యాలయంలో ఉన్నవారిని స్వదేశానికి తీసుకొచ్చే మిషన్‌లో చురుగ్గా వ్యవహరించారు. ప్రత్యేక విమానంలో వీరిని దేశానికి తీసుకురాగా.. రాజశేఖర్‌ వారి రక్షణ విధులు నిర్వర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement