SC Collegium Proposes Elevation Of 7 Advocates As AP HC Judges - Sakshi
Sakshi News home page

ఏపీ: ఏడుగురు న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి

Jan 31 2022 12:12 PM | Updated on Jan 31 2022 3:49 PM

SC Collegium Proposes Elevation Of 7 Advocates As AP HC Judges - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఏడుగురు న్యాయవాదులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు మేరకు సోమవారం జాబితా విడుదలైంది. 

జడ్జిలుగా పదోన్నతి పొందిన వాళ్లలో కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వి.సుజాత ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement