భోగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident At Bhogapuram In Andhra Pradesh 4 Dead | Sakshi
Sakshi News home page

భోగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Nov 30 2024 10:19 AM | Updated on Nov 30 2024 10:33 AM

Road Accident At Bhogapuram In Andhra Pradesh 4 Dead

సాక్షి,విజయనగరంజిల్లా: భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం(నవంబర్‌30) ఘోర ప్రమాదం జరిగింది.శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళుతున్న కారు అదుపుతప్పింది.

దీంతో కారు డివైడర్ మీదుగా పల్టీ కొట్టి పక్కరోడ్డుపైకి దూసుకెళ్లింది.అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement