‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ | Pandugappa Fish Sold To Rs 15 Thousand In Yanam | Sakshi
Sakshi News home page

‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ

Sep 12 2026 1:58 PM | Updated on Sep 12 2026 2:08 PM

Pandugappa Fish Sold To Rs 15 Thousand In Yanam

యానాం వద్ద గౌతమీ గోదావరిలో మత్స్యకారుల వలకు సుమారు 23 కేజీల పండుగప్ప చిక్కింది. స్థానిక పుష్కరఘాట్‌ వద్ద నిర్వహించిన వేలంలో దీనిని మత్స్యకార మహిళ కొల్లాటి దేవి రూ.10 వేలకు దక్కించుకుంది. పండుగప్ప చేప బరువు సాధారణంగా 12 కేజీల వరకూ ఉంటుంది. ఇంత భారీ చేప వలలో పడటంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
– తూర్పు గోదావరి జిల్లా

ఇదీ చదవండి : ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement