మృత్యువుతో పోరాడి.. ఓడిన మూడేళ్ల జయకృష్ణ | Rajahmundry Adulterated Milk Tragedy, Death Toll Rises To 12 After 3 Year Old Boy Dies | Sakshi
Sakshi News home page

మృత్యువుతో పోరాడి.. ఓడిన మూడేళ్ల జయకృష్ణ

Mar 11 2026 8:36 AM | Updated on Mar 11 2026 10:08 AM

Other person dies in rajahmundry adulterated milk incident

సాక్షి,తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురైన జయకృష్ణ గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడాడు. ఈ క్రమంలో బుధవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. జయ కృష్ణ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కుమారుడి మరణంలో న్యాయం చేయాలని కోరుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement