జనసేన సభలో జనసైనికుల అత్యుత్సాహం

Janasena Formation Day Stamped Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి ఇప్పటంలో జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో జనసైనికులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో సభ ప్రాంగణం వద్ద భారీగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన శ్రీదేవి ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయింది.

ఈ తోపులాటలో ఆమె ఎడమ కాలు విరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సభను కవర్‌చేస్తూ.. ఫోటోలు తీస్తున్న ఇద్దరు ఫోటోగ్రాఫర్ల కెమెరాలను లాక్కుని జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top