తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి 24 గంటల స‌మ‌యం | Huge Devotees Rush At Tirumala Temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి 24 గంటల స‌మ‌యం

Aug 11 2024 7:51 AM | Updated on Aug 11 2024 8:17 AM

Huge Devotees Rush At Tirumala Temple

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.  ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGH వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు . శనివారం అర్ధరాత్రి వరకు 79,313  మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో  39,344  మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.65 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 15 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 6  గంటల సమయం.

దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలలో అనుమతించారని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement