ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసులు | Health Department Releases Covid 19 Cases Bulletin Ap On Tuesday | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసులు

Sep 7 2021 4:20 PM | Updated on Sep 7 2021 4:21 PM

Health Department Releases Covid 19 Cases Bulletin Ap On Tuesday - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,266 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,94,855 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సం‍ఖ్య 13,935కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,70,37,651 శాంపిల్స్‌ను పరీక్షించారు.  రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం రోజున హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.


 

చదవండి: ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్: నరేంద్ర మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement