గుంటూరు: ఇప్పటం రోడ్డు విస్తరణ.. ఆ ప్రహరీ గోడల తొలగింపు షురూ

Guntur: The removal of Illegal Walls Ippatam Underway - Sakshi

సాక్షి, గుంటూరు: ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రహరీ గోడలను తొలగించే పనులను చేపట్టారు. గతంలో ఈ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే..

ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయడంతో  వాళ్లకు చెందిన ప్రహరీ గోడలు తొలగింపు పనులు అధికారులు ఇవాళ ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. గతంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు 14 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల  జరిమానా విధించిన ఏపీ హైకోర్టు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top