కారంపూడి వీర్ల తిరునాళ్లలో అపశృతి | A Devotee Dies By Current Shock Karempudi Tirunala In Palnadu District | Sakshi
Sakshi News home page

కారంపూడి వీర్ల తిరునాళ్లలో అపశృతి

Nov 23 2025 9:45 PM | Updated on Nov 23 2025 9:56 PM

A Devotee Dies By Current Shock Karempudi Tirunala In Palnadu District

పల్నాడు: జిల్లాలోని కారంపూడి వీర్ల తిరునాళ్లలో అపశృతి చోటు చేసుకుంది. నాగులేరులో 8 మంది భక్తులకు విద్యుత్‌ షాక్‌ తగిలింది. ఈ ఘటనలో చిలకలూరిపేటకు చెందిన జాల నరసింహం అనే భక్తుడు మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. 

గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరెంటు తీగలు తెగి నాగులేరులో పడటంతో ప్రమాదం సంభవించింది.  విద్యుత్‌ తీగలు తెగి నాగులేరులో పడటాన్ని గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement