Tirumala : శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం | Crowd Of devotees is common in tirumala | Sakshi
Sakshi News home page

Tirumala : శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

Aug 5 2024 8:37 AM | Updated on Aug 5 2024 10:41 AM

 Crowd Of devotees is common in tirumala

తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 3 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..2 గంటల సమయం పడుతోంది. నిన్న (ఆదివారం) 75,356 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,815 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.90  కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement