covid-19: విశాఖ పోర్టుకు చేరిన సింగపూర్‌ సాయం | Covid 19: Ins Jalashwa Reaches Visakhapatnam Medical Aid Singapore | Sakshi
Sakshi News home page

covid-19: విశాఖ పోర్టుకు చేరిన సింగపూర్‌ సాయం

May 23 2021 7:36 PM | Updated on May 23 2021 8:18 PM

Covid 19: Ins Jalashwa Reaches Visakhapatnam Medical Aid Singapore  - Sakshi

సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో మిత్ర దేశాల నుంచి భారత్‌కు అత్యవసర సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా సింగపూర్ తదితర మిత్ర దేశాలు సముద్ర సేతు పేరుతో అత్యవసర మందులు, వైద్య పరికరాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా  ఐఎన్ఎస్ జలస్వ నౌక 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లతో ఆదివారం విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరింది. వీటితో పాటు కోవిడ్ మందులు కూడా మిత్ర దేశాలు అందించాయి. సముద్ర సేతు 2లో భాగంగా ఈ సేవలు భారత్‌కు చేరాయి.

చదవండి: మాకు కరోనా లేదు... పరీక్షలు చేయొద్దు

Advertisement
 
Advertisement
Advertisement