ఉన్నతాధికారులతో సీఎం ‘స్పందన’ | CM YS Jagan Spandana Video conference with Officials | Sakshi
Sakshi News home page

ఉన్నతాధికారులతో సీఎం ‘స్పందన’

Jun 1 2022 4:03 AM | Updated on Jun 1 2022 4:34 PM

CM YS Jagan Spandana Video conference with Officials - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందన కార్యక్రమం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో పలు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రధానంగా ఖరీఫ్‌ సీజన్‌కు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. పేదలందరికీ ఇళ్ల పథకం, ఉపాధి హామీ పనులు, విద్య, వైద్యరంగాల్లో నాడు–నేడు పనులపైన కూడా సీఎం ఉన్నతాధికారులతో చర్చించారు.   

Advertisement
 
Advertisement
Advertisement