రహదారి భద్రత పోస్టర్లు విడుదల చేసిన సీఎం జగన్‌ | CM YS Jagan Released Road Safety Posters | Sakshi
Sakshi News home page

రహదారి భద్రత పోస్టర్లు విడుదల చేసిన సీఎం జగన్‌

Feb 15 2022 11:09 AM | Updated on Feb 15 2022 2:49 PM

CM YS Jagan Released Road Safety Posters - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర రహదారి భద్రతా మండలి సమావేశంలో ‘ది ఎబిలిటీ పీపుల్‌’ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ దిలీప్‌ పాత్రో పాల్గొన్నారు. ప్రమాద బాధితులను ఆదుకోవడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి తాను చేపడుతున్న కార్యక్రమాలను దిలీప్‌ పాత్రో ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం దీనికి సంబంధించిన పోస్టర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు.   

చదవండి: (పార్టీ కార్యకర్త వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement