పార్టీ కార్యకర్త వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌

CM YS Jagan Attends YSRCP Activist Wedding Reception in Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాయి ప్రశాంత్‌ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో వరుడు సాయి ప్రశాంత్, వధువు శరణ్యను సీఎం జగన్‌ ఆశీర్వదించారు. 

చదవండి: (హవ్వ... మోసగాడికి వత్తాసా?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top