Guntur: జెడ్పీ ఛైర్మన్‌ కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

Guntur: జెడ్పీ ఛైర్మన్‌ కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్‌

Published Wed, Apr 27 2022 8:49 PM

CM Jagan Attend Guntur District ZP Chairman Son Wedding - Sakshi

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ హెన్రీ క్రిస్టినా కుమారుడి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. మంగళగిరిలో జరిగిన వివాహానికి సీఎం జగన్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

చదవండి: (గేర్‌ మారుస్తున్నాం.. అందరూ సన్నద్ధం కావాలి: సీఎం జగన్‌)

Advertisement
Advertisement