పాలిసెట్‌ అడ్మిషన్స్‌ షెడ్యూల్‌ పొడిగింపు | AP Polycet Admission Schedule Extension | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ అడ్మిషన్స్‌ షెడ్యూల్‌ పొడిగింపు

Oct 18 2020 4:27 AM | Updated on Oct 18 2020 4:27 AM

AP Polycet Admission Schedule Extension - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ పాలిసెట్‌ అడ్మిషన్ల షెడ్యూలును పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పొడిగించిన గడువు తేదీలు ఇలా.. 

ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు: అక్టోబర్‌ 21 వరకు 
ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్ల నమోదు: అక్టోబర్‌ 22 వరకు 
సీట్ల కేటాయింపు: అక్టోబర్‌ 24 సాయంత్రం 6 తర్వాత. పాలిసెట్‌లో 60,780 మంది అర్హత సాధించగా శనివారం వరకు 35,346 మంది వెబ్‌ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్‌ అయ్యారు. 34,288 మంది ధ్రువపత్రాల పరిశీలన జరగగా, 28,682 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement