నాగార్జున వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ అబ్దుల్ నజీర్ | Andhra Pradesh Governor S. Abdul Nazeer At Nagarjuna University Ceremony - Sakshi
Sakshi News home page

నాగార్జున వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్‌ అబ్దుల్ నజీర్

Aug 29 2023 1:37 PM | Updated on Aug 29 2023 3:04 PM

AP Governor Abdul Nazir at Nagarjuna University Ceremony - Sakshi

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40 స్నాతకోత్సవాలు మంగళవారం జరిగాయి.. 

సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40 స్నాతకోత్సవాలు మంగళవారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్ నజీర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రోఫిసర్ హేమచంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

పీహెచ్‌డీ స్కాలర్స్‌కు డాక్టరేట్ పట్టాలు, బంగారు పథకాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ అందించారు. అలాగే.. ప్రముఖ రచయిత, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌కు గౌరవ డాక్టరేట్ ను  గవర్నర్ నజీర్‌ ప్రదానం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement