సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రానికి శనివారం 6 లక్షల డోసుల కోవిడ్ టీకా వచ్చింది. తొలుత పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి 5 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులను విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక ఎయిర్ కండీషన్ కంటైనర్ ద్వారా గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తీసుకువచ్చి నిల్వ చేశారు.
హైదరాబాద్లోని భారత్ బయోటెక్ నుంచి లక్ష కోవాగ్జిన్ టీకా డోసులను రోడ్డు మార్గం ద్వారా టీకాల భవనానికి తరలించారు. అనంతరం మొత్తం 6 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రంలోని 13 జిల్లాలకు తరలించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాకు 56,300 డోసుల కోవిషీల్డ్ టీకాను పంపిణీ చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి తగినంత వ్యాక్సిన్ను పంపించాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని, వ్యాక్సిన్ ప్రక్రియ ఏపీలో అత్యంత వేగంగా జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రానికి 6 లక్షల డోసుల టీకా
Published Sun, Apr 18 2021 3:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement