బాలాలయాలకు పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

బాలాలయాలకు పోటెత్తిన భక్తులు

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

బొమ్మనహాళ్‌: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నేమకల్లు, మురడి ఆంజనేయస్వాముల బాలాలయాలకు శ్రావణమాస మూడో మంగళవారం భక్తులు పోటెత్తారు. ప్రధాన అర్చకులు అనిల్‌కుమారాచార్యులు, పవన్‌స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహానివేదన, మహామంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్‌ఐలు నబీరసూల్‌, గురుప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు చేపట్టారు.

ప్రత్యేక అలంకరణలో నేమకల్లు ఆంజనేయస్వామి

ప్రత్యేక అలంకరణలో మురడి ఆంజనేయస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement