వృద్ధుల ను ఆదరించాలి | - | Sakshi
Sakshi News home page

వృద్ధుల ను ఆదరించాలి

Oct 6 2024 2:56 AM | Updated on Oct 6 2024 2:56 AM

వృద్ధుల ను ఆదరించాలి

వృద్ధుల ను ఆదరించాలి

● కలెక్టర్‌ రాజర్షి షా

తలమడుగు: వృద్ధులను ఆదరించాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన అదనపు గదులను శనివారం ఆయన ప్రారంభించారు. శ్రీ షిరిడీ సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో 20 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం వృద్ధులకు పంచెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు లోవెల్‌ వంతెన సమస్యను విన్నవించగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ మిల్కా, డీడబ్ల్యూవో సబిత, సీడీపీవో యశోద, నర్సమ్మ, వయోవృద్ధుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ దేవిదాస్‌ దేశ్‌పాండే, తహసీల్దార్‌ రాజ్‌మోహన్‌, ఎంపీడీవో శేఖర్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement