-
‘ఒక్క ఎగ్జామ్తో అయిపోలేదు’.. యాక్టర్ ఎమోషనల్ మెసేజ్!
ముంబై: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ ఆదివారం(జూన్ 21) జరగనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు.
-
వేదిక మార్చేశారు!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే సదుద్దేశంతో 2008లో అప్పటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరు యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ..
Sat, Jun 20 2026 12:01 PM -
విద్యా ప్రమాణాల మెరుగే లక్ష్యం
నారాయణపేట: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని.. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల నాణ్యమైన విద్యకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక స్పష్టం చేశారు.
Sat, Jun 20 2026 12:01 PM -
" />
యూరియా యాప్ సద్వినియోగం చేసుకోవాలి
మాగనూర్: రైతులు యాప్ ద్వారా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే సౌకర్యం వ్యవసాయశాఖ కల్పించిందని.. సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ కోరారు.
Sat, Jun 20 2026 12:01 PM -
హరిత సన్నద్ధం
జిల్లాలోని వన నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలు● జిల్లా లక్ష్యం 13.76 లక్షలు
● ఉపాధి కూలీలతో గుంతల తవ్వకం
● విజయవంతం చేసేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళిక
Sat, Jun 20 2026 12:01 PM -
" />
‘ఎస్ఐఆర్’పై అప్రమత్తంగా ఉండాలి
రాహుల్ జన్మదిన
వేడుకలకు హాజరు..
Sat, Jun 20 2026 12:01 PM -
" />
మార్పు సరికాదు..
సీఎం సొంత జిల్లాలో ఉన్న పీయూకు జాతీయ సెమినార్ నిర్వహించే అవకాశం వస్తే దాన్ని హైదరాబాద్కు మార్చడం శోచనీయం. యూనివర్సిటీలోనే సెమినార్ నిర్వహించాలి. సీఎం వస్తే యూనివర్సిటీలో సమస్యలను చూసి నిధులు ఇస్తారని అందరూ భావిస్తున్నారు.
Sat, Jun 20 2026 12:01 PM -
అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల కుదింపు
● మొదటి ఏడాది ఎగనామం
● రెండో ఏడాదిలో గత ప్రభుత్వంలోని
లబ్ధిదారుల్లో 18,801 మంది తొలగింపు
● మూడో ఏడాదిలో గతేడాది లబ్ధిదారుల్లో 18,321 మంది లబ్ధిదారులు కట్
Sat, Jun 20 2026 12:01 PM -
అన్నదాతకు అడుగడుగునా అన్యాయం
● ధ్వజమెత్తిన మాజీ మంత్రి
కాకాణి గోవర్ధన్రెడ్డి
● జిల్లా వ్యవసాయ కార్యాలయం
ఎదుట ధర్నా
Sat, Jun 20 2026 12:01 PM -
నిమ్మ ధరలు నేలముఖం
● నానాటికీ పతనమవుతున్న వైనం
● దిగులు పడుతున్న రైతులు
Sat, Jun 20 2026 12:01 PM -
పల్లె కాపులకు త్వరలో పట్టాల పంపిణీ
ముత్తుకూరు(పొదలకూరు): ఏడు దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్న పల్లె కాపులకు పట్టాలను త్వరలో పంపిణీ చేయనున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మండలంలోని పిడతాపోలూరులో పల్లె వీక్షణం కార్యక్రమానికి శుక్రవారం హాజరైన ఆయన మాట్లాడారు.
Sat, Jun 20 2026 12:01 PM -
దర్జాగా కబ్జా.. అడిగితే ఒట్టు
వెంకటాచలం: రెండు మండలాలకు సాగు, తాగునీరు అందించాల్సిన ప్రధానమైన సర్వేపల్లి రిజర్వాయర్ ఆక్రమణలకు గురవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
Sat, Jun 20 2026 12:01 PM -
అగ్రవర్ణ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు
నెల్లూరు(బారకాసు): చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘లలితమ్మ విద్యా వికాస పథకం’ కింద ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ అత్యంత పేద, అనాథ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sat, Jun 20 2026 12:01 PM -
విద్యాలయం.. అపవిత్రం
● పాఠశాల ఆవరణలో
మందుబాబుల హంగామా
● వంటగదిలోనే నివాసం
● రాత్రి, పగలు తాగుతూ.
● భయాందోళనలో విద్యార్ధులు,
Sat, Jun 20 2026 12:01 PM -
ప్రతి ఓటును కాపాడుకుందాం
● దొంగ ఓట్లను అడ్డుకుందాం
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి
Sat, Jun 20 2026 12:01 PM -
ఇసుక టిప్పర్ మాయం
సాక్షి, టాస్క్ఫోర్స్: కొంతకాలంగా నకిలీ బిల్లులతో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్న సైదాపురం మండల అధికార పార్టీ నాయకుడి టిప్పర్ను పొదలకూరు పోలీసులు పట్టుకున్నారు. అయితే అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఫోన్ కాల్తో దానిని వదిలివేసిన వైనం గురువారం చోటుచేసుకుంది.
Sat, Jun 20 2026 11:55 AM -
నీట్ – 26కు పకడ్బందీ ఏర్పాట్లు
● డీఆర్వో విజయ్కుమార్
Sat, Jun 20 2026 11:55 AM -
కారుమూరి సునీల్ అరెస్ట్ దుర్మార్గం
● రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బీవీ రమణయ్య
Sat, Jun 20 2026 11:55 AM -
నడుచుకుంటూ ఇంటికెళ్తుండగా..
● మినీ ట్రక్కు ఢీకొని వ్యక్తి మృతి
Sat, Jun 20 2026 11:55 AM -
భరోసా ఎక్కడ..?
ప్లే స్కూళ్లలో● మూడేళ్ల లోపు పిల్లలకూ అడ్మిషన్లు
● అనుమతులు లేకుండానే ఏర్పాటు
● జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా
వెలుస్తున్న వైనం
Sat, Jun 20 2026 11:55 AM -
అభివృద్ధి అంతంతే!
బోధన్టౌన్(బోధన్): నిజాం చక్కెర కర్మాగారం ఉన్నంత కాలం ఓ వెలుగు వెలిగిన బోధన్ పట్టణం నేడు అరకొర అభివృద్ధితో ముందుకు సాగుతోంది. 1956లో మున్సిపాలిటీగా ఏర్పడి ప్రస్తుతం గ్రేడ్ –2 స్థాయికి ఎదిగింది. బోధన్లో 16 ఏళ్ల క్రితం నర్సింగ్ కళాశాల ఏర్పాటైంది.
Sat, Jun 20 2026 11:55 AM -
ఎస్ఐఆర్’ పకడ్బందీగా నిర్వహించాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
సుదర్శన్ రెడ్డి
● వీడియో కాన్ఫరెన్స్లో
జిల్లా కలెక్టర్లకు సూచన
Sat, Jun 20 2026 11:55 AM -
నేడు జాతీయ లోక్ అదాలత్
నిజామాబాద్ లీగల్: రాష్ట్ర న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ద్వార కక్షిదారులు తమ పెండిగ్ కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి సూచించారు.
Sat, Jun 20 2026 11:55 AM -
మహాప్రస్థానానికి ముందడుగు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో అంతిమ కష్టాలు తీర్చేందుకు దారి సుగమమైంది.
Sat, Jun 20 2026 11:55 AM -
పెండింగ్ బిల్లుల్లో కమీషన్ల మతలబు
నిజామాబాద్ రూరల్: మాధవనగర్ ఆర్వోబీ పనులను త్వరిగతిన పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు అయినా రాష్ట్ర నిధు లు ఇవ్వండంలో అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు.
Sat, Jun 20 2026 11:55 AM
-
‘ఒక్క ఎగ్జామ్తో అయిపోలేదు’.. యాక్టర్ ఎమోషనల్ మెసేజ్!
ముంబై: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ ఆదివారం(జూన్ 21) జరగనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు.
Sat, Jun 20 2026 12:03 PM -
వేదిక మార్చేశారు!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే సదుద్దేశంతో 2008లో అప్పటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరు యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ..
Sat, Jun 20 2026 12:01 PM -
విద్యా ప్రమాణాల మెరుగే లక్ష్యం
నారాయణపేట: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని.. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల నాణ్యమైన విద్యకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక స్పష్టం చేశారు.
Sat, Jun 20 2026 12:01 PM -
" />
యూరియా యాప్ సద్వినియోగం చేసుకోవాలి
మాగనూర్: రైతులు యాప్ ద్వారా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే సౌకర్యం వ్యవసాయశాఖ కల్పించిందని.. సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ కోరారు.
Sat, Jun 20 2026 12:01 PM -
హరిత సన్నద్ధం
జిల్లాలోని వన నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలు● జిల్లా లక్ష్యం 13.76 లక్షలు
● ఉపాధి కూలీలతో గుంతల తవ్వకం
● విజయవంతం చేసేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళిక
Sat, Jun 20 2026 12:01 PM -
" />
‘ఎస్ఐఆర్’పై అప్రమత్తంగా ఉండాలి
రాహుల్ జన్మదిన
వేడుకలకు హాజరు..
Sat, Jun 20 2026 12:01 PM -
" />
మార్పు సరికాదు..
సీఎం సొంత జిల్లాలో ఉన్న పీయూకు జాతీయ సెమినార్ నిర్వహించే అవకాశం వస్తే దాన్ని హైదరాబాద్కు మార్చడం శోచనీయం. యూనివర్సిటీలోనే సెమినార్ నిర్వహించాలి. సీఎం వస్తే యూనివర్సిటీలో సమస్యలను చూసి నిధులు ఇస్తారని అందరూ భావిస్తున్నారు.
Sat, Jun 20 2026 12:01 PM -
అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల కుదింపు
● మొదటి ఏడాది ఎగనామం
● రెండో ఏడాదిలో గత ప్రభుత్వంలోని
లబ్ధిదారుల్లో 18,801 మంది తొలగింపు
● మూడో ఏడాదిలో గతేడాది లబ్ధిదారుల్లో 18,321 మంది లబ్ధిదారులు కట్
Sat, Jun 20 2026 12:01 PM -
అన్నదాతకు అడుగడుగునా అన్యాయం
● ధ్వజమెత్తిన మాజీ మంత్రి
కాకాణి గోవర్ధన్రెడ్డి
● జిల్లా వ్యవసాయ కార్యాలయం
ఎదుట ధర్నా
Sat, Jun 20 2026 12:01 PM -
నిమ్మ ధరలు నేలముఖం
● నానాటికీ పతనమవుతున్న వైనం
● దిగులు పడుతున్న రైతులు
Sat, Jun 20 2026 12:01 PM -
పల్లె కాపులకు త్వరలో పట్టాల పంపిణీ
ముత్తుకూరు(పొదలకూరు): ఏడు దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్న పల్లె కాపులకు పట్టాలను త్వరలో పంపిణీ చేయనున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మండలంలోని పిడతాపోలూరులో పల్లె వీక్షణం కార్యక్రమానికి శుక్రవారం హాజరైన ఆయన మాట్లాడారు.
Sat, Jun 20 2026 12:01 PM -
దర్జాగా కబ్జా.. అడిగితే ఒట్టు
వెంకటాచలం: రెండు మండలాలకు సాగు, తాగునీరు అందించాల్సిన ప్రధానమైన సర్వేపల్లి రిజర్వాయర్ ఆక్రమణలకు గురవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
Sat, Jun 20 2026 12:01 PM -
అగ్రవర్ణ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు
నెల్లూరు(బారకాసు): చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘లలితమ్మ విద్యా వికాస పథకం’ కింద ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ అత్యంత పేద, అనాథ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sat, Jun 20 2026 12:01 PM -
విద్యాలయం.. అపవిత్రం
● పాఠశాల ఆవరణలో
మందుబాబుల హంగామా
● వంటగదిలోనే నివాసం
● రాత్రి, పగలు తాగుతూ.
● భయాందోళనలో విద్యార్ధులు,
Sat, Jun 20 2026 12:01 PM -
ప్రతి ఓటును కాపాడుకుందాం
● దొంగ ఓట్లను అడ్డుకుందాం
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి
Sat, Jun 20 2026 12:01 PM -
ఇసుక టిప్పర్ మాయం
సాక్షి, టాస్క్ఫోర్స్: కొంతకాలంగా నకిలీ బిల్లులతో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్న సైదాపురం మండల అధికార పార్టీ నాయకుడి టిప్పర్ను పొదలకూరు పోలీసులు పట్టుకున్నారు. అయితే అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఫోన్ కాల్తో దానిని వదిలివేసిన వైనం గురువారం చోటుచేసుకుంది.
Sat, Jun 20 2026 11:55 AM -
నీట్ – 26కు పకడ్బందీ ఏర్పాట్లు
● డీఆర్వో విజయ్కుమార్
Sat, Jun 20 2026 11:55 AM -
కారుమూరి సునీల్ అరెస్ట్ దుర్మార్గం
● రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బీవీ రమణయ్య
Sat, Jun 20 2026 11:55 AM -
నడుచుకుంటూ ఇంటికెళ్తుండగా..
● మినీ ట్రక్కు ఢీకొని వ్యక్తి మృతి
Sat, Jun 20 2026 11:55 AM -
భరోసా ఎక్కడ..?
ప్లే స్కూళ్లలో● మూడేళ్ల లోపు పిల్లలకూ అడ్మిషన్లు
● అనుమతులు లేకుండానే ఏర్పాటు
● జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా
వెలుస్తున్న వైనం
Sat, Jun 20 2026 11:55 AM -
అభివృద్ధి అంతంతే!
బోధన్టౌన్(బోధన్): నిజాం చక్కెర కర్మాగారం ఉన్నంత కాలం ఓ వెలుగు వెలిగిన బోధన్ పట్టణం నేడు అరకొర అభివృద్ధితో ముందుకు సాగుతోంది. 1956లో మున్సిపాలిటీగా ఏర్పడి ప్రస్తుతం గ్రేడ్ –2 స్థాయికి ఎదిగింది. బోధన్లో 16 ఏళ్ల క్రితం నర్సింగ్ కళాశాల ఏర్పాటైంది.
Sat, Jun 20 2026 11:55 AM -
ఎస్ఐఆర్’ పకడ్బందీగా నిర్వహించాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
సుదర్శన్ రెడ్డి
● వీడియో కాన్ఫరెన్స్లో
జిల్లా కలెక్టర్లకు సూచన
Sat, Jun 20 2026 11:55 AM -
నేడు జాతీయ లోక్ అదాలత్
నిజామాబాద్ లీగల్: రాష్ట్ర న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ద్వార కక్షిదారులు తమ పెండిగ్ కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి సూచించారు.
Sat, Jun 20 2026 11:55 AM -
మహాప్రస్థానానికి ముందడుగు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో అంతిమ కష్టాలు తీర్చేందుకు దారి సుగమమైంది.
Sat, Jun 20 2026 11:55 AM -
పెండింగ్ బిల్లుల్లో కమీషన్ల మతలబు
నిజామాబాద్ రూరల్: మాధవనగర్ ఆర్వోబీ పనులను త్వరిగతిన పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు అయినా రాష్ట్ర నిధు లు ఇవ్వండంలో అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు.
Sat, Jun 20 2026 11:55 AM
