-
ఎల్ఐసీ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఈ ఏడాది క్యూ1లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 23 శాతం జంప్చేసి రూ. 13,492 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం వృద్ధితో రూ.
-
ఎస్ఈటీఎల్ లాభం రూ. 27 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (ఎస్ఈటీఎల్) రూ. 27 కోట్ల లాభం ప్రకటించింది. గత క్యూ1తో పోలిస్తే ఇది దాదాపు 27 శాతం అధికం.
Fri, Aug 07 2026 02:31 AM -
అరబిందో ఫార్మా లాభం 25 శాతం అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా రూ. 1,032 కోట్లుగా నమోదైంది. క్రితం క్యూ1లో లాభం రూ. 824 కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి చెందింది.
Fri, Aug 07 2026 02:24 AM -
కేకేఆర్ చేతికి మెడికవర్ ఇండియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత హెల్త్కేర్ విభాగంలో అవకాశాలను మరింతగా అందిపుచ్చుకునే దిశగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ తాజాగా భారీ డీల్కి తెరతీసింది.
Fri, Aug 07 2026 02:20 AM -
రెండు పంటలకు సరిపడా సాగునీరు
● ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
Fri, Aug 07 2026 02:14 AM -
ఆహార ఉత్పత్తులతో అదనపు ఆదాయం
రుద్రూర్: మహిళా రైతులు, గ్రామీణ యువత పాలు, మాంసం, గుడ్లతో విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులను తయారు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని వ్యవసాయ పరిశోధన కేంద్రం అధి పతి పవన్ చంద్రారెడ్డి తెలిపారు.
Fri, Aug 07 2026 02:14 AM -
‘ఆయుష్మాన్’ సేవలను బలోపేతం చేయాలి
సుభాష్నగర్: ఆయూష్మాన్ ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలను బలోపేతం చేయాలని సీహెచ్ఎఫ్డబ్ల్యూ(ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ) కమిషనర్ సంగీత సత్యనారాయణ అన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై గురువారం ఆమె జూమ్ మీటింగ్లో సమీక్ష నిర్వహించారు.
Fri, Aug 07 2026 02:14 AM -
దుబాయ్లో గుండెపోటుతో దొన్కల్వాసి మృతి
కమ్మర్పల్లి(మోర్తాడ్): మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన జిన్న రవి(38) అనే వ్యక్తి వారం రోజుల క్రితం దుబాయ్లో గుండెపోటుతో మృతి చెందాడు. రవి నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కంపెనీ వీసాపై దుబాయ్ వెళ్లాడు.
Fri, Aug 07 2026 02:14 AM -
" />
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పరిశీలన
రుద్రూర్: పోతంగల్ మండలం కారేగావ్లో రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా గురువారం 9,10 పోలింగ్ స్టేషన్లను బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
Fri, Aug 07 2026 02:14 AM -
డ్రగ్స్పై అవగాహన సదస్సు
ఆర్మూర్టౌన్: మన కాలనీ– మన భద్రత– మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని నారాయణ స్కూల్లో గురువారం ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్వో మాట్లాడుతూ..
Fri, Aug 07 2026 02:14 AM -
అక్రమ వెంచర్లను ఉపేక్షించొద్దు
● ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
Fri, Aug 07 2026 02:14 AM -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
ఆర్మూర్టౌన్: మున్సిపల్ నుంచి అందజేస్తున్న మొ క్కలను ప్రతిఒక్కరు తమ ఇంటి ఆవరణలో నాటి వాటిని సంరక్షించాలని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 1వ వా ర్డులో వనమహోత్సవంలో భాగంగా గురువారం ఆమె చేతుల మీదుగా మొక్కల పంపిణీ చేశారు.
Fri, Aug 07 2026 02:14 AM -
బాలుడి అదృశ్యం.. గంటల్లోనే ఆచూకీ లభ్యం
● క్షేమంగా తల్లిదండ్రులకు
అప్పగించిన పోలీసులు
Fri, Aug 07 2026 02:14 AM -
ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ విజయసునీత
Fri, Aug 07 2026 02:14 AM -
డీఎస్సీ మొత్తం అక్రమాలమయం
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్చార్జి డాక్టర్ అశోక్కుమార్
అద్దంకి:
Fri, Aug 07 2026 02:14 AM -
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మేలు
ఒంగోలు వన్టౌన్: శ్రీమీడియేషన్ ఫర్ నేషన్ 3.0శ్రీ కార్యక్రమంలో భాగంగా మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
Fri, Aug 07 2026 02:14 AM -
డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అక్రమాలు
ఒంగోలు టౌన్: ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆ అసోసియేషన్ కమిటీ సభ్యుడు నాగభూషుని రాధాకృష్ణ ఆరోపించారు. స్థానిక సంతపేటలోని ఆయన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Aug 07 2026 02:14 AM -
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీఎల్పీ యాదవ్
మార్కాపురం: వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మార్కాపురం పట్టణానికి చెందిన న్యాయవాది పిన్నిక లక్ష్మీప్రసాద్ యాదవ్ (పీఎల్పీ యాదవ్), ఐటీ వింగ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కె.వి.నారాయణరెడ్డి నియమితులయ్యారు.
Fri, Aug 07 2026 02:14 AM -
" />
రొయ్యల మేత బ్యాగ్ల చోరీ ముఠా అరెస్టు
టంగుటూరు: రొయ్యల చెరువుల వద్ద రొయ్యల మేత బ్యాగులను దొంగలించి ఆటోలో తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్సై ఫణిభూషణ్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
Fri, Aug 07 2026 02:14 AM -
సమస్యల పరిష్కారానికే ‘పల్లె నిద్ర’
● కలెక్టర్ రాజాబాబు
Fri, Aug 07 2026 02:14 AM -
రోటావేటర్లో పడిన రైతు
● రెండు కాళ్లు తెగిపోయిన వైనం
Fri, Aug 07 2026 02:14 AM -
మత్స్యబీజం పడేనా?
నాగర్కర్నూల్: ఎల్నినో ప్రభావం అన్నదాతలపైనే కాదు.. చేపల పెంపకంపై జీవనం సాగించే మత్స్యకారులపై కూడా పడుతోంది. వానాకాలం మొదలై రెండు నెలలు దాటినా జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో చెరువులు, కుంటలు నీరులేక వెలవెలబోతున్నాయి.
Fri, Aug 07 2026 02:08 AM -
" />
ఉపాఽధి అవకాశాలు పెరుగుతాయి..
వనపర్తి ఐటిఐని హబ్గా తీర్చిదిద్ది ఆధునిక సాంకేతిక విద్యా విధానాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం సంతోషకరమైన విషయం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చదువుకున్న ఈ ప్రాంతాన్ని విద్యాపరంగా అభివృద్ది చేసేందుకు ఏఐపీ హబ్ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపించారు.
Fri, Aug 07 2026 02:08 AM -
" />
నకిలీ ఎరువులు విక్రయిస్తే చర్యలు
కల్వకుర్తి రూరల్: రైతులకు నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని టాస్క్ఫోర్స్ అధికారులు హెచ్చరించారు.
Fri, Aug 07 2026 02:08 AM -
ఏఐపీ హబ్గా వనపర్తి ఐటీఐ
● రూ.240 కోట్లతో నాలుగు ఐటీఐలు అనుసంధానం
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం.. ప్రారంభమైన టెండర్ ప్రక్రియ
Fri, Aug 07 2026 02:08 AM
-
ఎల్ఐసీ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఈ ఏడాది క్యూ1లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 23 శాతం జంప్చేసి రూ. 13,492 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం వృద్ధితో రూ.
Fri, Aug 07 2026 02:38 AM -
ఎస్ఈటీఎల్ లాభం రూ. 27 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (ఎస్ఈటీఎల్) రూ. 27 కోట్ల లాభం ప్రకటించింది. గత క్యూ1తో పోలిస్తే ఇది దాదాపు 27 శాతం అధికం.
Fri, Aug 07 2026 02:31 AM -
అరబిందో ఫార్మా లాభం 25 శాతం అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా రూ. 1,032 కోట్లుగా నమోదైంది. క్రితం క్యూ1లో లాభం రూ. 824 కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి చెందింది.
Fri, Aug 07 2026 02:24 AM -
కేకేఆర్ చేతికి మెడికవర్ ఇండియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత హెల్త్కేర్ విభాగంలో అవకాశాలను మరింతగా అందిపుచ్చుకునే దిశగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ తాజాగా భారీ డీల్కి తెరతీసింది.
Fri, Aug 07 2026 02:20 AM -
రెండు పంటలకు సరిపడా సాగునీరు
● ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
Fri, Aug 07 2026 02:14 AM -
ఆహార ఉత్పత్తులతో అదనపు ఆదాయం
రుద్రూర్: మహిళా రైతులు, గ్రామీణ యువత పాలు, మాంసం, గుడ్లతో విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులను తయారు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని వ్యవసాయ పరిశోధన కేంద్రం అధి పతి పవన్ చంద్రారెడ్డి తెలిపారు.
Fri, Aug 07 2026 02:14 AM -
‘ఆయుష్మాన్’ సేవలను బలోపేతం చేయాలి
సుభాష్నగర్: ఆయూష్మాన్ ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలను బలోపేతం చేయాలని సీహెచ్ఎఫ్డబ్ల్యూ(ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ) కమిషనర్ సంగీత సత్యనారాయణ అన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై గురువారం ఆమె జూమ్ మీటింగ్లో సమీక్ష నిర్వహించారు.
Fri, Aug 07 2026 02:14 AM -
దుబాయ్లో గుండెపోటుతో దొన్కల్వాసి మృతి
కమ్మర్పల్లి(మోర్తాడ్): మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన జిన్న రవి(38) అనే వ్యక్తి వారం రోజుల క్రితం దుబాయ్లో గుండెపోటుతో మృతి చెందాడు. రవి నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కంపెనీ వీసాపై దుబాయ్ వెళ్లాడు.
Fri, Aug 07 2026 02:14 AM -
" />
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పరిశీలన
రుద్రూర్: పోతంగల్ మండలం కారేగావ్లో రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా గురువారం 9,10 పోలింగ్ స్టేషన్లను బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
Fri, Aug 07 2026 02:14 AM -
డ్రగ్స్పై అవగాహన సదస్సు
ఆర్మూర్టౌన్: మన కాలనీ– మన భద్రత– మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని నారాయణ స్కూల్లో గురువారం ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్వో మాట్లాడుతూ..
Fri, Aug 07 2026 02:14 AM -
అక్రమ వెంచర్లను ఉపేక్షించొద్దు
● ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
Fri, Aug 07 2026 02:14 AM -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
ఆర్మూర్టౌన్: మున్సిపల్ నుంచి అందజేస్తున్న మొ క్కలను ప్రతిఒక్కరు తమ ఇంటి ఆవరణలో నాటి వాటిని సంరక్షించాలని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 1వ వా ర్డులో వనమహోత్సవంలో భాగంగా గురువారం ఆమె చేతుల మీదుగా మొక్కల పంపిణీ చేశారు.
Fri, Aug 07 2026 02:14 AM -
బాలుడి అదృశ్యం.. గంటల్లోనే ఆచూకీ లభ్యం
● క్షేమంగా తల్లిదండ్రులకు
అప్పగించిన పోలీసులు
Fri, Aug 07 2026 02:14 AM -
ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ విజయసునీత
Fri, Aug 07 2026 02:14 AM -
డీఎస్సీ మొత్తం అక్రమాలమయం
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్చార్జి డాక్టర్ అశోక్కుమార్
అద్దంకి:
Fri, Aug 07 2026 02:14 AM -
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మేలు
ఒంగోలు వన్టౌన్: శ్రీమీడియేషన్ ఫర్ నేషన్ 3.0శ్రీ కార్యక్రమంలో భాగంగా మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
Fri, Aug 07 2026 02:14 AM -
డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అక్రమాలు
ఒంగోలు టౌన్: ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆ అసోసియేషన్ కమిటీ సభ్యుడు నాగభూషుని రాధాకృష్ణ ఆరోపించారు. స్థానిక సంతపేటలోని ఆయన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Aug 07 2026 02:14 AM -
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీఎల్పీ యాదవ్
మార్కాపురం: వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మార్కాపురం పట్టణానికి చెందిన న్యాయవాది పిన్నిక లక్ష్మీప్రసాద్ యాదవ్ (పీఎల్పీ యాదవ్), ఐటీ వింగ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కె.వి.నారాయణరెడ్డి నియమితులయ్యారు.
Fri, Aug 07 2026 02:14 AM -
" />
రొయ్యల మేత బ్యాగ్ల చోరీ ముఠా అరెస్టు
టంగుటూరు: రొయ్యల చెరువుల వద్ద రొయ్యల మేత బ్యాగులను దొంగలించి ఆటోలో తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్సై ఫణిభూషణ్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
Fri, Aug 07 2026 02:14 AM -
సమస్యల పరిష్కారానికే ‘పల్లె నిద్ర’
● కలెక్టర్ రాజాబాబు
Fri, Aug 07 2026 02:14 AM -
రోటావేటర్లో పడిన రైతు
● రెండు కాళ్లు తెగిపోయిన వైనం
Fri, Aug 07 2026 02:14 AM -
మత్స్యబీజం పడేనా?
నాగర్కర్నూల్: ఎల్నినో ప్రభావం అన్నదాతలపైనే కాదు.. చేపల పెంపకంపై జీవనం సాగించే మత్స్యకారులపై కూడా పడుతోంది. వానాకాలం మొదలై రెండు నెలలు దాటినా జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో చెరువులు, కుంటలు నీరులేక వెలవెలబోతున్నాయి.
Fri, Aug 07 2026 02:08 AM -
" />
ఉపాఽధి అవకాశాలు పెరుగుతాయి..
వనపర్తి ఐటిఐని హబ్గా తీర్చిదిద్ది ఆధునిక సాంకేతిక విద్యా విధానాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం సంతోషకరమైన విషయం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చదువుకున్న ఈ ప్రాంతాన్ని విద్యాపరంగా అభివృద్ది చేసేందుకు ఏఐపీ హబ్ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపించారు.
Fri, Aug 07 2026 02:08 AM -
" />
నకిలీ ఎరువులు విక్రయిస్తే చర్యలు
కల్వకుర్తి రూరల్: రైతులకు నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని టాస్క్ఫోర్స్ అధికారులు హెచ్చరించారు.
Fri, Aug 07 2026 02:08 AM -
ఏఐపీ హబ్గా వనపర్తి ఐటీఐ
● రూ.240 కోట్లతో నాలుగు ఐటీఐలు అనుసంధానం
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం.. ప్రారంభమైన టెండర్ ప్రక్రియ
Fri, Aug 07 2026 02:08 AM
