-
విశ్వకర్మ చరిత్రపై అవగాహన అవసరం
రంపచోడవరం: హిందూ పురాణాల ప్రకారం ద్వారకామయిను ఏర్పాటు చేసినటువంటి విశ్వకర్మ చరిత్రను తెలుసుకోవాలని ఐటీడీఏ ఏపీవో డీఎన్వీ రమణ అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
-
" />
దసరా వేడుకలకుముహూర్తపు రాట
సీలేరు: దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వర్తకులు సిద్ధమవుతున్నారు. దారకొండ పంచాయతీలో దసరా ఉత్సవాలకు ముహూర్తపు రాట కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
Thu, Sep 18 2025 07:05 AM -
విద్యా ప్రగతిని పెంచేందుకు నాణ్యమైన బోధన
చింతపల్లి: విద్యార్దులకు విద్యాప్రగతిని పెంచే విధంగా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యాబోధన చేయాలని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ వి.రామస్వామినాయుడు అన్నారు. తాజంగి కస్తూర్బా పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు.
Thu, Sep 18 2025 07:05 AM -
" />
పోలీసుల శ్రమదానం
● గోతులను పూడ్చిన పోలీసు సిబ్బంది
Thu, Sep 18 2025 07:05 AM -
" />
ఉపాధ్యాయులనునియమించాలని ఆందోళన
గూడెంకొత్తవీధి: పాఠశాలలకు రెగ్యూలర్ ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ మంగళవారం డీఎల్వో రాష్ట్ర అధ్యక్షుడు కె.మార్క్రాజు తదితరులు ఎంఈవో కార్యాలయం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు.
Thu, Sep 18 2025 07:05 AM -
" />
కొనసాగుతున్న నిరసనలు
సీలేరు: విద్యుత్ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు సెంట్రల్ జేఏసీ పిలుపుతో సీలేరులో బుధవారం స్థానిక జెన్ కో డివిజనల్ కార్యాలయం ఎదుట భోజన విరామం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నాయకుడు వై సత్తిబా
Thu, Sep 18 2025 07:05 AM -
" />
గిరిజన విద్యార్థికి అభినందనలు
చింతపల్లి: చింతపల్లి గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థి బొబ్బిలి ప్రవీణ్ రాయ్పూర్ ఎన్ఐటీలో సీటు సాధించినట్టు ప్రిన్సిపాల్ కె.వి.రామేశ్వరం తెలిపారు.
Thu, Sep 18 2025 07:05 AM -
కూటమి ప్రభుత్వం అరాచక పాలన
జి.మాడుగుల: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు తిలోదకాలు లిచ్చి ఎన్నికల్లో అమలుచేయని హామీలను గుప్పించి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి, అరాచక పాలన సాగిస్తుందని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నుర్మాని మత్స్యకొండంనాయుడు, సర్పంచ్ బోడిగి చిన్నకుమారి ధ్వ
Thu, Sep 18 2025 07:05 AM -
వెదురు కంజి.. ఎంతో ప్రీతి
బొంగు నుంచి లేత వెదురును తీసి వాటి నుంచి చిగురును సేకరిస్తున్నారు. శుభ్రం చేసి ముక్కలు చేసి వాటా రూ. 20 నుంచి రూ.40కు అమ్ముతున్నారు.
రెండు రకాలుగా కర్రీ..
Thu, Sep 18 2025 07:05 AM -
వీధుల్లో కుక్కల స్వైరవిహారం
● ఆందోళనలో వృద్ధులు, చిన్నారులు
● గుంపులు గుంపులుగా సంచారం
● పెరుగుతున్న కుక్కకాటు బాధితులు
Thu, Sep 18 2025 07:05 AM -
పంచాయతీల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
కొయ్యూరు: సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుఽలు కలిసి సమన్వయంతో పనిచేసి, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర కోరారు. సేవ చేసే వారిని ప్రజలు నిరంతరం గుర్తుపెట్టుకుంటారన్నారు.
Thu, Sep 18 2025 07:05 AM -
హైడ్రోపవర్ ప్రాజెక్ట్ అనుమతుల రద్దుకు తీర్మానం
అరకులోయ టౌన్: మండలంలోని బస్కీ, లోతేరు, ఇరగాయి పంచాయతీ పరిధిలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరుతూ బుధవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీర్మానం చేశారు.
Thu, Sep 18 2025 07:05 AM -
మదనపల్లె కేంద్రంగా అసాంఘిక వ్యవహారాలు
సాక్షి రాయచోటి: జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నిషాంత్కుమార్, ఎస్పీ ధీరజ్లకు సమస్యలు సవాలుగా మారనున్నాయి. అన్నమయ్య జిల్లా 2022 ఏప్రిల్ 4న ఆవిర్భవించింది.
Thu, Sep 18 2025 07:05 AM -
ఆర్భాటం.. హంగామా?
Thu, Sep 18 2025 07:05 AM -
పంట నమోదు ప్రక్రియ తనిఖీ
రాయచోటి: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం రాయచోటి రూరల్ మండలం, ఎగువ అబ్బవరం గ్రామంలో జరుగుతున్న పంట నమోదు ప్రక్రియను జేసీ పరిశీలించారు.
Thu, Sep 18 2025 07:05 AM -
కష్టపడి పనిచేసేవారికి విశ్వకర్మ ఆదర్శం
రాయచోటి: వృత్తులకు ఆధ్యుడైన దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయను స్ఫూర్తిగా తీసుకుని చేతి, కుల వృత్తుల వారు తమలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని డీఆర్ఓ మధుసూదన్ రావు తెలిపారు.
Thu, Sep 18 2025 07:05 AM -
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత
రాయచోటి: జిల్లా ప్రజల భద్రతను కాపాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి తెలిపారు.
Thu, Sep 18 2025 07:05 AM -
వైఎస్ఆర్ జిల్లాలో వర్షం
కడప అగ్రికల్చర్: ఆల్పపీడనం కారణంగా జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము నుంచి బుధవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా కొండాపురం, మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు. కలసపాడు, ఆట్లూరు మండలాలు మినహా మిగతా 30 మండలాల్లో వర్షం కురిసింది.
Thu, Sep 18 2025 07:05 AM -
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
ఒంటిమిట్ట: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ పి మనోరమ తెలిపారు.
Thu, Sep 18 2025 07:05 AM -
సాగుకు, వైద్యానికి కూటమి దెబ్బ
నాతవరం: స్పీకరు అయ్యన్నపాత్రుడు ఇలాకాలో నాడు సాగురైతులకు, నేడు విద్య వైద్య రంగానికి జీర్ణించుకోలేని నష్టం కూటమి ప్రభుత్వం చేస్తోంది. నియోజకవర్గంలో ఏలేరు తాండవ అనుసంధానానికి మెడికల్ కాలేజీకి వై.ఎస్.జగన్మోహర్రెడ్డి సుమారుగా రూ.1000 కోట్లు మంజూరు చేశారు.
Thu, Sep 18 2025 07:04 AM -
గోసంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
పాయకరావుపేట: దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా గోసంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు, అఖిలాంధ్ర సాధు పరిషత్ కార్యదర్శి కృష్ణ చరణానంద భారతి స్వామి అన్నారు. స్థానిక కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన హిందూ సనాతన ధర్మ మహాసభలో ప్రసంగించారు.
Thu, Sep 18 2025 07:04 AM -
జిల్లాలో 332 మలేరియా, 99 డెంగ్యూ కేసులు నమోదు
జిల్లా మలేరియా అధికారి
కె.వరహాల దొర
Thu, Sep 18 2025 07:04 AM -
రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు గ్రౌండ్ పరిశీలన
గొలుగొండ: వచ్చేనెల 5,6,7 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఏఎల్పురం జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ను బుధవారం నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ పరిశీలించారు.
Thu, Sep 18 2025 07:04 AM -
బీఎన్ రోడ్డులో కూరుకుపోయిన వాహనాలు
బుచ్చెయ్యపేట భీమునిపట్నం, నర్సీపట్నం(బిఎన్) రోడ్డులో రోజు రోజుకు ప్రయాణీకులు కష్టాలు ఎక్కువవుతన్నాయి. కూటమి ప్రభుత్వం వస్తే రోడ్డు బాగుపడుతుందని ఆశపడ్డ ప్రజలికి ఆడియాశలే మిగిలేయి.
Thu, Sep 18 2025 07:04 AM -
" />
అమల్లో.. రెడ్ బుక్ రాజ్యాంగం
ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ భారత రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అనుసరించడం లేదు. ప్రజా సమస్యలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది.
Thu, Sep 18 2025 07:04 AM
-
విశ్వకర్మ చరిత్రపై అవగాహన అవసరం
రంపచోడవరం: హిందూ పురాణాల ప్రకారం ద్వారకామయిను ఏర్పాటు చేసినటువంటి విశ్వకర్మ చరిత్రను తెలుసుకోవాలని ఐటీడీఏ ఏపీవో డీఎన్వీ రమణ అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Thu, Sep 18 2025 07:05 AM -
" />
దసరా వేడుకలకుముహూర్తపు రాట
సీలేరు: దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వర్తకులు సిద్ధమవుతున్నారు. దారకొండ పంచాయతీలో దసరా ఉత్సవాలకు ముహూర్తపు రాట కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
Thu, Sep 18 2025 07:05 AM -
విద్యా ప్రగతిని పెంచేందుకు నాణ్యమైన బోధన
చింతపల్లి: విద్యార్దులకు విద్యాప్రగతిని పెంచే విధంగా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యాబోధన చేయాలని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ వి.రామస్వామినాయుడు అన్నారు. తాజంగి కస్తూర్బా పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు.
Thu, Sep 18 2025 07:05 AM -
" />
పోలీసుల శ్రమదానం
● గోతులను పూడ్చిన పోలీసు సిబ్బంది
Thu, Sep 18 2025 07:05 AM -
" />
ఉపాధ్యాయులనునియమించాలని ఆందోళన
గూడెంకొత్తవీధి: పాఠశాలలకు రెగ్యూలర్ ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ మంగళవారం డీఎల్వో రాష్ట్ర అధ్యక్షుడు కె.మార్క్రాజు తదితరులు ఎంఈవో కార్యాలయం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు.
Thu, Sep 18 2025 07:05 AM -
" />
కొనసాగుతున్న నిరసనలు
సీలేరు: విద్యుత్ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు సెంట్రల్ జేఏసీ పిలుపుతో సీలేరులో బుధవారం స్థానిక జెన్ కో డివిజనల్ కార్యాలయం ఎదుట భోజన విరామం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నాయకుడు వై సత్తిబా
Thu, Sep 18 2025 07:05 AM -
" />
గిరిజన విద్యార్థికి అభినందనలు
చింతపల్లి: చింతపల్లి గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థి బొబ్బిలి ప్రవీణ్ రాయ్పూర్ ఎన్ఐటీలో సీటు సాధించినట్టు ప్రిన్సిపాల్ కె.వి.రామేశ్వరం తెలిపారు.
Thu, Sep 18 2025 07:05 AM -
కూటమి ప్రభుత్వం అరాచక పాలన
జి.మాడుగుల: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు తిలోదకాలు లిచ్చి ఎన్నికల్లో అమలుచేయని హామీలను గుప్పించి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి, అరాచక పాలన సాగిస్తుందని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నుర్మాని మత్స్యకొండంనాయుడు, సర్పంచ్ బోడిగి చిన్నకుమారి ధ్వ
Thu, Sep 18 2025 07:05 AM -
వెదురు కంజి.. ఎంతో ప్రీతి
బొంగు నుంచి లేత వెదురును తీసి వాటి నుంచి చిగురును సేకరిస్తున్నారు. శుభ్రం చేసి ముక్కలు చేసి వాటా రూ. 20 నుంచి రూ.40కు అమ్ముతున్నారు.
రెండు రకాలుగా కర్రీ..
Thu, Sep 18 2025 07:05 AM -
వీధుల్లో కుక్కల స్వైరవిహారం
● ఆందోళనలో వృద్ధులు, చిన్నారులు
● గుంపులు గుంపులుగా సంచారం
● పెరుగుతున్న కుక్కకాటు బాధితులు
Thu, Sep 18 2025 07:05 AM -
పంచాయతీల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
కొయ్యూరు: సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుఽలు కలిసి సమన్వయంతో పనిచేసి, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర కోరారు. సేవ చేసే వారిని ప్రజలు నిరంతరం గుర్తుపెట్టుకుంటారన్నారు.
Thu, Sep 18 2025 07:05 AM -
హైడ్రోపవర్ ప్రాజెక్ట్ అనుమతుల రద్దుకు తీర్మానం
అరకులోయ టౌన్: మండలంలోని బస్కీ, లోతేరు, ఇరగాయి పంచాయతీ పరిధిలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరుతూ బుధవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీర్మానం చేశారు.
Thu, Sep 18 2025 07:05 AM -
మదనపల్లె కేంద్రంగా అసాంఘిక వ్యవహారాలు
సాక్షి రాయచోటి: జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నిషాంత్కుమార్, ఎస్పీ ధీరజ్లకు సమస్యలు సవాలుగా మారనున్నాయి. అన్నమయ్య జిల్లా 2022 ఏప్రిల్ 4న ఆవిర్భవించింది.
Thu, Sep 18 2025 07:05 AM -
ఆర్భాటం.. హంగామా?
Thu, Sep 18 2025 07:05 AM -
పంట నమోదు ప్రక్రియ తనిఖీ
రాయచోటి: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం రాయచోటి రూరల్ మండలం, ఎగువ అబ్బవరం గ్రామంలో జరుగుతున్న పంట నమోదు ప్రక్రియను జేసీ పరిశీలించారు.
Thu, Sep 18 2025 07:05 AM -
కష్టపడి పనిచేసేవారికి విశ్వకర్మ ఆదర్శం
రాయచోటి: వృత్తులకు ఆధ్యుడైన దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయను స్ఫూర్తిగా తీసుకుని చేతి, కుల వృత్తుల వారు తమలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని డీఆర్ఓ మధుసూదన్ రావు తెలిపారు.
Thu, Sep 18 2025 07:05 AM -
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత
రాయచోటి: జిల్లా ప్రజల భద్రతను కాపాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి తెలిపారు.
Thu, Sep 18 2025 07:05 AM -
వైఎస్ఆర్ జిల్లాలో వర్షం
కడప అగ్రికల్చర్: ఆల్పపీడనం కారణంగా జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము నుంచి బుధవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా కొండాపురం, మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు. కలసపాడు, ఆట్లూరు మండలాలు మినహా మిగతా 30 మండలాల్లో వర్షం కురిసింది.
Thu, Sep 18 2025 07:05 AM -
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
ఒంటిమిట్ట: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ పి మనోరమ తెలిపారు.
Thu, Sep 18 2025 07:05 AM -
సాగుకు, వైద్యానికి కూటమి దెబ్బ
నాతవరం: స్పీకరు అయ్యన్నపాత్రుడు ఇలాకాలో నాడు సాగురైతులకు, నేడు విద్య వైద్య రంగానికి జీర్ణించుకోలేని నష్టం కూటమి ప్రభుత్వం చేస్తోంది. నియోజకవర్గంలో ఏలేరు తాండవ అనుసంధానానికి మెడికల్ కాలేజీకి వై.ఎస్.జగన్మోహర్రెడ్డి సుమారుగా రూ.1000 కోట్లు మంజూరు చేశారు.
Thu, Sep 18 2025 07:04 AM -
గోసంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
పాయకరావుపేట: దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా గోసంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు, అఖిలాంధ్ర సాధు పరిషత్ కార్యదర్శి కృష్ణ చరణానంద భారతి స్వామి అన్నారు. స్థానిక కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన హిందూ సనాతన ధర్మ మహాసభలో ప్రసంగించారు.
Thu, Sep 18 2025 07:04 AM -
జిల్లాలో 332 మలేరియా, 99 డెంగ్యూ కేసులు నమోదు
జిల్లా మలేరియా అధికారి
కె.వరహాల దొర
Thu, Sep 18 2025 07:04 AM -
రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు గ్రౌండ్ పరిశీలన
గొలుగొండ: వచ్చేనెల 5,6,7 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఏఎల్పురం జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ను బుధవారం నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ పరిశీలించారు.
Thu, Sep 18 2025 07:04 AM -
బీఎన్ రోడ్డులో కూరుకుపోయిన వాహనాలు
బుచ్చెయ్యపేట భీమునిపట్నం, నర్సీపట్నం(బిఎన్) రోడ్డులో రోజు రోజుకు ప్రయాణీకులు కష్టాలు ఎక్కువవుతన్నాయి. కూటమి ప్రభుత్వం వస్తే రోడ్డు బాగుపడుతుందని ఆశపడ్డ ప్రజలికి ఆడియాశలే మిగిలేయి.
Thu, Sep 18 2025 07:04 AM -
" />
అమల్లో.. రెడ్ బుక్ రాజ్యాంగం
ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ భారత రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అనుసరించడం లేదు. ప్రజా సమస్యలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది.
Thu, Sep 18 2025 07:04 AM