-
" />
612 కిలోల నల్లబెల్లం పట్టివేత
అచ్చంపేట రూరల్: అక్రమంగా నల్లబెల్లం సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ సీఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం పట్టణ శివారులో ఎకై ్సజ్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా..
-
ఉన్నతస్థాయి శిక్షణకు వేదిక
మెయిన్ స్టేడియంలోని వాలీబాల్ అకాడమీTue, Jul 15 2025 12:13 PM -
" />
నదిలో పడి వివాహిత మృతి
ఎర్రవల్లి: కృష్ణానదిలో పడి ఓ వివాహిత మృతిచెందిన ఘటన ఇటిక్యాల ఠాణా పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేష్ కథనం మేరకు.. మహబూబ్నగర్కు చెందిన గుబ్బా చంద్రకళ (50) దైవ దర్శనానికిగాను ఆదివారం బీచుపల్లికి వెళ్లింది.
Tue, Jul 15 2025 12:13 PM -
" />
భారీ మనుగుమియ్యా చేప లభ్యం
కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి భారీ మనుగుమియ్యా చేప లభ్యమైంది. ఎర్రవల్లి మండలంలోని షేకుపల్లికి చెందిన తెలుగు బుచ్చన్న సోమవారం గ్రామ శివారులోని కృష్ణానదిలో చేపల వేట కోసం వెళ్లి గాలాలు వేయగా 5 కిలోల బరువున్న మనుగుమియ్యా చేప చిక్కింది.Tue, Jul 15 2025 12:13 PM -
భాస్వరం.. పొటాషియం కీలకం
ప్రాధాన్యత ఇలా..
● పైరుకు ఆరోగ్యం, ధృడత్వం చేకూరుతుంది.
● మొక్కల్లో జరిగే జీవ రసాయన క్రియలకు, ఆకుల్లో తయారైన పిండి పదార్థం ఇతర
భాగాలకు చేరేందుకు..
Tue, Jul 15 2025 12:13 PM -
తేజేశ్వర్ హత్యలో ట్విస్టుల మీద ట్విస్టులు
గద్వాల క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రానికి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి.
Tue, Jul 15 2025 12:13 PM -
జూరాల క్రస్ట్ గేట్ల మూసివేత
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడంతో సోమవారం క్రస్ట్ గేట్లు మూసినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా..
Tue, Jul 15 2025 12:13 PM -
" />
తప్పుడు రిపోర్టు ఇచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్పై చర్యలు
అయిజ: గర్భిణికి తప్పుడు రిపోర్టు ఇచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్పై చర్యలు తీసుకుంటామని జోగుళాంబ గద్వాల ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ సిద్దప్ప తెలిపారు. ఈ ఘటనపై ‘సాక్షిశ్రీలో ‘గర్భిణికి తప్పుడు రిపోర్టు’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆయన సోమవారం విచారణ చేపట్టారు.
Tue, Jul 15 2025 12:13 PM -
" />
అకాడమీలో క్రీడాకారుల ప్రవేశాలు
వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం 2022 డిసెంబర్ 1న రాష్ట్రంలోని బాల, బాలికలకు ఎంపికలు నిర్వహించినా అప్పట్లో క్రీడాకారుల ప్రవేశాలు మాత్రం కల్పించలేదు. మళ్లీ జూన్ 12న వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం ఎంపికలు నిర్వహించగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి బాల, బాలికలు హాజరయ్యారు.
Tue, Jul 15 2025 12:13 PM -
ఆ దంపతుల ‘మొక్క’వోని దీక్ష
కోల్సిటీ(రామగుండం): ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టగానే చల్లని వాతావరణం..
Tue, Jul 15 2025 12:13 PM -
ఆంధ్రాలో ఆటవిక రాజ్యం
పెడన: రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.
Tue, Jul 15 2025 12:13 PM -
నిత్యాన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు సోమవారం విరాళాలను అందజేశారు.
Tue, Jul 15 2025 12:13 PM -
అర్జీలను సత్వరమే పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tue, Jul 15 2025 12:13 PM -
నిమ్న వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అడుగులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిమ్న వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అధికారులు అడుగులు వేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ అన్నారు.
Tue, Jul 15 2025 12:13 PM -
అమ్మానుషానికి షెల్టర్ జోన్లు!
కొండ ప్రాంతాలు..Tue, Jul 15 2025 12:11 PM -
" />
హైవే పక్కన పల్టీ కొట్టిన టిప్పర్
ఇబ్రహీంపట్నం: అధికలోడుతో వేగంగా దూసుకొచ్చిన కంకరు టిప్పర్ పంట కాలువలోకి దూసుకెళ్లి పల్టీకొట్టింది. పశ్చిమ ఇబ్రహీంపట్నం సెవెంత్ డే ఎడ్వంటిస్ట్ పాఠశాల వద్ద 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన సోమవారం ఈ ఘటన జరిగింది.
Tue, Jul 15 2025 12:11 PM -
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీ ఈఏపీసెట్ – 2025లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో సోమవారం ప్రశాంతంగా జరిగింది.
Tue, Jul 15 2025 12:11 PM -
పోరుగడ్డకు అండగా ఉంటాం..
ఫ తుంగతుర్తి నియోజకవర్గానికిపూర్తిస్థాయిలో గోదావరి జలాలు తీసుకొస్తాం
ఫ రైతును రాజుగా చేస్తేనే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది
ఫ కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే ఈ స్థాయిలో ఉన్నాం..
Tue, Jul 15 2025 12:11 PM -
పనుల్లో అలసత్వంపై ఆగ్రహం
చండూరు : భవిత కేంద్రం పనుల్లో అలసత్వంపై అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చండూరు ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న భవిత కేంద్రం పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు పనులు పూర్తిచేయకపోవడంపై ఎంఈఓ, సంబంధిత అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tue, Jul 15 2025 12:11 PM -
సాగర్ నీటి విడుదలపై సందిగ్ధం!
నాగార్జునసాగర్ : సాగర్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసేందుకు నేటికి ముహూర్తం ఖరారు కాలేదు. ఈ యేడాది కృష్ణానదికి ముందస్తుగానే వరద రావడంతో అదనంగా వచ్చే నీరంతా నాగార్జునసాగర్ జలాశయానికే వచ్చి చేరుతోంది.
Tue, Jul 15 2025 12:11 PM -
కుటుంబ పాలన అంతమొదించాలి
నల్లగొండ టూటౌన్ : చైతన్యానికి మారుపేరైన నల్లగొండ గడ్డపై కుటుంబ పాలనను అంతమొందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు పిలుపునిచ్చారు.
Tue, Jul 15 2025 12:11 PM -
నీటిని తరలిస్తున్నా మంత్రి నోరుమెదపట్లే..
మిర్యాలగూడ : నల్లగొండ జిల్లాలోని చెరువులు, కుంటలను నింపకుండా సాగర్ నీటిని ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు తరలించుకెళ్తున్నా..
Tue, Jul 15 2025 12:11 PM -
గ్రీవెన్స్డే ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : గ్రీవెన్స్డేలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్డే సందర్భంగా కలెక్టరేట్కు వచ్చిన బాధితుల నుంచి ఆమె అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు.
Tue, Jul 15 2025 12:11 PM -
‘ఇందిరమ్మ’ బిల్లు మంజూరు చేయాలని ఆందోళన
మర్రిగూడ: ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన బిల్లు మంజూరు చేయాలని మర్రిగూడ మండలం లెంకలపల్లికి చెందిన ఏర్పుల చినమల్లయ్య సోమవారం గ్రామంలో ఆందోళన చేపట్టాడు.
Tue, Jul 15 2025 12:11 PM -
స్వాతంత్య్ర సమరయోధురాలు రాధమ్మ మృతి
కోదాడరూరల్: కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ కేఎల్ఆర్ కాలనీలో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధురాలు జలగం రాధమ్మ(100) అనార్యోగంతో సోమవారం మృతిచెందింది. 1924లో సూర్యాపేట వద్ద గల నశీంపేటలో జన్మించిన ఆమె స్వాతంత్య్ర ఉద్యమంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొంది.
Tue, Jul 15 2025 12:11 PM
-
" />
612 కిలోల నల్లబెల్లం పట్టివేత
అచ్చంపేట రూరల్: అక్రమంగా నల్లబెల్లం సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ సీఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం పట్టణ శివారులో ఎకై ్సజ్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా..
Tue, Jul 15 2025 12:13 PM -
ఉన్నతస్థాయి శిక్షణకు వేదిక
మెయిన్ స్టేడియంలోని వాలీబాల్ అకాడమీTue, Jul 15 2025 12:13 PM -
" />
నదిలో పడి వివాహిత మృతి
ఎర్రవల్లి: కృష్ణానదిలో పడి ఓ వివాహిత మృతిచెందిన ఘటన ఇటిక్యాల ఠాణా పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేష్ కథనం మేరకు.. మహబూబ్నగర్కు చెందిన గుబ్బా చంద్రకళ (50) దైవ దర్శనానికిగాను ఆదివారం బీచుపల్లికి వెళ్లింది.
Tue, Jul 15 2025 12:13 PM -
" />
భారీ మనుగుమియ్యా చేప లభ్యం
కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి భారీ మనుగుమియ్యా చేప లభ్యమైంది. ఎర్రవల్లి మండలంలోని షేకుపల్లికి చెందిన తెలుగు బుచ్చన్న సోమవారం గ్రామ శివారులోని కృష్ణానదిలో చేపల వేట కోసం వెళ్లి గాలాలు వేయగా 5 కిలోల బరువున్న మనుగుమియ్యా చేప చిక్కింది.Tue, Jul 15 2025 12:13 PM -
భాస్వరం.. పొటాషియం కీలకం
ప్రాధాన్యత ఇలా..
● పైరుకు ఆరోగ్యం, ధృడత్వం చేకూరుతుంది.
● మొక్కల్లో జరిగే జీవ రసాయన క్రియలకు, ఆకుల్లో తయారైన పిండి పదార్థం ఇతర
భాగాలకు చేరేందుకు..
Tue, Jul 15 2025 12:13 PM -
తేజేశ్వర్ హత్యలో ట్విస్టుల మీద ట్విస్టులు
గద్వాల క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రానికి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి.
Tue, Jul 15 2025 12:13 PM -
జూరాల క్రస్ట్ గేట్ల మూసివేత
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడంతో సోమవారం క్రస్ట్ గేట్లు మూసినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా..
Tue, Jul 15 2025 12:13 PM -
" />
తప్పుడు రిపోర్టు ఇచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్పై చర్యలు
అయిజ: గర్భిణికి తప్పుడు రిపోర్టు ఇచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్పై చర్యలు తీసుకుంటామని జోగుళాంబ గద్వాల ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ సిద్దప్ప తెలిపారు. ఈ ఘటనపై ‘సాక్షిశ్రీలో ‘గర్భిణికి తప్పుడు రిపోర్టు’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆయన సోమవారం విచారణ చేపట్టారు.
Tue, Jul 15 2025 12:13 PM -
" />
అకాడమీలో క్రీడాకారుల ప్రవేశాలు
వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం 2022 డిసెంబర్ 1న రాష్ట్రంలోని బాల, బాలికలకు ఎంపికలు నిర్వహించినా అప్పట్లో క్రీడాకారుల ప్రవేశాలు మాత్రం కల్పించలేదు. మళ్లీ జూన్ 12న వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం ఎంపికలు నిర్వహించగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి బాల, బాలికలు హాజరయ్యారు.
Tue, Jul 15 2025 12:13 PM -
ఆ దంపతుల ‘మొక్క’వోని దీక్ష
కోల్సిటీ(రామగుండం): ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టగానే చల్లని వాతావరణం..
Tue, Jul 15 2025 12:13 PM -
ఆంధ్రాలో ఆటవిక రాజ్యం
పెడన: రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.
Tue, Jul 15 2025 12:13 PM -
నిత్యాన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు సోమవారం విరాళాలను అందజేశారు.
Tue, Jul 15 2025 12:13 PM -
అర్జీలను సత్వరమే పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tue, Jul 15 2025 12:13 PM -
నిమ్న వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అడుగులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిమ్న వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అధికారులు అడుగులు వేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ అన్నారు.
Tue, Jul 15 2025 12:13 PM -
అమ్మానుషానికి షెల్టర్ జోన్లు!
కొండ ప్రాంతాలు..Tue, Jul 15 2025 12:11 PM -
" />
హైవే పక్కన పల్టీ కొట్టిన టిప్పర్
ఇబ్రహీంపట్నం: అధికలోడుతో వేగంగా దూసుకొచ్చిన కంకరు టిప్పర్ పంట కాలువలోకి దూసుకెళ్లి పల్టీకొట్టింది. పశ్చిమ ఇబ్రహీంపట్నం సెవెంత్ డే ఎడ్వంటిస్ట్ పాఠశాల వద్ద 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన సోమవారం ఈ ఘటన జరిగింది.
Tue, Jul 15 2025 12:11 PM -
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీ ఈఏపీసెట్ – 2025లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో సోమవారం ప్రశాంతంగా జరిగింది.
Tue, Jul 15 2025 12:11 PM -
పోరుగడ్డకు అండగా ఉంటాం..
ఫ తుంగతుర్తి నియోజకవర్గానికిపూర్తిస్థాయిలో గోదావరి జలాలు తీసుకొస్తాం
ఫ రైతును రాజుగా చేస్తేనే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది
ఫ కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే ఈ స్థాయిలో ఉన్నాం..
Tue, Jul 15 2025 12:11 PM -
పనుల్లో అలసత్వంపై ఆగ్రహం
చండూరు : భవిత కేంద్రం పనుల్లో అలసత్వంపై అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చండూరు ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న భవిత కేంద్రం పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు పనులు పూర్తిచేయకపోవడంపై ఎంఈఓ, సంబంధిత అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tue, Jul 15 2025 12:11 PM -
సాగర్ నీటి విడుదలపై సందిగ్ధం!
నాగార్జునసాగర్ : సాగర్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసేందుకు నేటికి ముహూర్తం ఖరారు కాలేదు. ఈ యేడాది కృష్ణానదికి ముందస్తుగానే వరద రావడంతో అదనంగా వచ్చే నీరంతా నాగార్జునసాగర్ జలాశయానికే వచ్చి చేరుతోంది.
Tue, Jul 15 2025 12:11 PM -
కుటుంబ పాలన అంతమొదించాలి
నల్లగొండ టూటౌన్ : చైతన్యానికి మారుపేరైన నల్లగొండ గడ్డపై కుటుంబ పాలనను అంతమొందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు పిలుపునిచ్చారు.
Tue, Jul 15 2025 12:11 PM -
నీటిని తరలిస్తున్నా మంత్రి నోరుమెదపట్లే..
మిర్యాలగూడ : నల్లగొండ జిల్లాలోని చెరువులు, కుంటలను నింపకుండా సాగర్ నీటిని ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు తరలించుకెళ్తున్నా..
Tue, Jul 15 2025 12:11 PM -
గ్రీవెన్స్డే ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : గ్రీవెన్స్డేలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్డే సందర్భంగా కలెక్టరేట్కు వచ్చిన బాధితుల నుంచి ఆమె అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు.
Tue, Jul 15 2025 12:11 PM -
‘ఇందిరమ్మ’ బిల్లు మంజూరు చేయాలని ఆందోళన
మర్రిగూడ: ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన బిల్లు మంజూరు చేయాలని మర్రిగూడ మండలం లెంకలపల్లికి చెందిన ఏర్పుల చినమల్లయ్య సోమవారం గ్రామంలో ఆందోళన చేపట్టాడు.
Tue, Jul 15 2025 12:11 PM -
స్వాతంత్య్ర సమరయోధురాలు రాధమ్మ మృతి
కోదాడరూరల్: కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ కేఎల్ఆర్ కాలనీలో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధురాలు జలగం రాధమ్మ(100) అనార్యోగంతో సోమవారం మృతిచెందింది. 1924లో సూర్యాపేట వద్ద గల నశీంపేటలో జన్మించిన ఆమె స్వాతంత్య్ర ఉద్యమంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొంది.
Tue, Jul 15 2025 12:11 PM