-
" />
పెద్దింట్లమ్మా.. వరాలివ్వమ్మా
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ.. నీ చల్లని దీవెనలందించమ్మా. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం పెద్దింట్లమ్మను దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలాచరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
Mon, May 04 2026 07:07 AM -
ఆంధ్రా కాల్వను బాగు చేయాలి
చింతలపూడి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రా కాల్వ మరమ్మతు పనులకు నిధులు కేటాయించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాల్వపై ఆధారపడి ఉన్న పంట కాల్వలను కూడ మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Mon, May 04 2026 07:07 AM -
" />
అలరించిన నాటికలు
యలమంచిలి: కొంతేరు గ్రామంలోని శ్రీ పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిర్ ఆధ్వర్యంలో జరుగుతున్న 44వ అఖిల భారత స్థాయి నాటిక పోటీల ముగింపు రోజైన ఆదివారం రెండు నాటికలు ప్రదర్శించారు.
Mon, May 04 2026 07:07 AM -
వైద్యానికి పాట్లు
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026వసతులకు తూట్లు..Mon, May 04 2026 07:07 AM -
ఆక్రమించి తీరాల్సిందే..!
చీరాల అర్బన్: ఈపురుపాలెం స్ట్రయిట్కట్ మాదిరిగా వేటపాలెం స్ట్రయిట్కట్ సీమౌత్ వద్ద మార్పునకు వ్యూహం పన్నారు. ఆ ప్రాంత మత్స్యకారుల నుంచి వ్యతిరేకత రాకుండా స్ట్రయిట్కట్లో జెట్టీ నిర్మాణం జరుగుతుందని నమ్మబలుకుతున్నారు.
Mon, May 04 2026 07:07 AM -
" />
ముగిసిన అండర్–11 చెస్ పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): స్థానిక ఇన్నర్ రింగ్ రోడ్డులోని విజేత ఐఐటీ స్కూలులో ఆదివారం నైట్ క్యాజిల్ చెస్ అకాడమీ ఆధ్వర్యాన నిర్వహించిన అండర్–11 చిన్నారుల చెస్ పోటీలు ముగిశాయని టోర్నమెంట్ డైరెక్టర్ వైవీకే చక్రవర్తి తెలిపారు.
Mon, May 04 2026 07:07 AM -
రంగురాళ్ల కేసు నీరుగార్చేందుకు యత్నం
సాక్షి, టాస్క్ ఫోర్స్: రంగురాళ్ల కేసును నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
Mon, May 04 2026 07:07 AM -
బంగారం వ్యాపారిపై దాడి కేసులో నిందితుల అరెస్టు
గురజాల: వ్యాపారిపై దాడి చేసి బంగారం దొంగిలించి పరారైన నిందితులను అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. గురజాల డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.
Mon, May 04 2026 07:07 AM -
మూలకు చేరిన రెండు ఆక్సిజన్ ప్లాంట్లు....
ఆక్సిజన్ విలువ కరోనా సమయంలో అందిరికీ తెలిసి వచ్చింది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఆక్సిజన్ పేదరోగులకు అందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తే వాటిని మూలకు చేర్చారు.
Mon, May 04 2026 07:07 AM -
" />
ప్రశాంతంగా నీట్
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలో నీట్–2026 ఆదివారం ప్రశాంతంగా సాగింది. జిల్లా పరిధిలో మూడు కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. ఆయా కేంద్రాలలో 1,323 మంది విద్యార్థులకుగాను 1,285 మంది హాజరయ్యారు.
Mon, May 04 2026 07:07 AM -
రైతులపై పగాకు
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026ఉండేశ్వరపురంలో పొగాకు గ్రేడింగ్ చేస్తున్న మహిళలు
Mon, May 04 2026 07:07 AM -
అకాల కష్టం
● అన్నదాతపై వరుణుడి కన్నెర్ర
● పలు ప్రాంతాల్లో వర్షాలు
● నీట తడిసిన ధాన్యం
Mon, May 04 2026 07:07 AM -
నేడు పీజీఆర్ఎస్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం కలెక్టరేట్లో సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, May 04 2026 07:07 AM -
● బాబూ.. ఆకలి బాపు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అతడి జీవితంతో విధి ఆటలాడుకుంది. సాపీగా సాగిపోతున్న అతని జీవితం ఓ ప్రమాదం కారణంగా రోడ్డున పడింది. కడపకు చెందిన రామయ్య దీనగాథ ఇది. అతడు గతంలో డ్రైవర్గా పని చేసేవాడు. 2015లో జరిగిన ఒక ప్రమాదంలో అతడి తుంటి ఎముక విరిగిపోయింది.
Mon, May 04 2026 07:07 AM -
మా మీదే కేసులు పెడతారా?
నిడదవోలు పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఆందోళన
Mon, May 04 2026 07:07 AM -
● నీట్గా నిర్వహణ
వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) జిల్లాలో ప్రశాంతంగా జరిగింది.
Mon, May 04 2026 07:07 AM -
సర్వజన కష్టాలు
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల, అనుబంధ బోధనాస్పత్రి (జీజీహెచ్)లో సర్వజన కష్టాలు వర్ణణాతీతం. అత్యాధునిక వైద్య చికిత్సలు అందుతాయనే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రోగులకు ఇబ్బందులు తప్పటం లేదు.Mon, May 04 2026 07:07 AM -
అటవీ ఫలసాయం.. అంతంతమాత్రం
బుట్టాయగూడెం: అడవిపై ఆదివాసీ గిరిజనుల జీవనాధారం క్రమేపీ తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు గిరిజనులకు ఎంతో ఆసరాగా నిలిచిన అటవీ ఉత్పత్తులు నేడు నామమాత్రంగానే లభిస్తున్నాయి.
Mon, May 04 2026 07:07 AM -
అల్లూరులో ఆరకమణల జోరు
● దేవస్థానం, ఆర్అండ్బీ భూముల్లో పాగా ● కూటమి నేత అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
Mon, May 04 2026 07:07 AM -
ప్రశాంతంగా నీట్
ఏలూరు (ఆర్ఆర్పేట): నీట్ యూజీ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. నగరంలోని 6 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,680 మంది అభ్యర్థులకు 1,619 మంది హాజరయ్యారు.
Mon, May 04 2026 07:07 AM -
వేడుకగా వసంతోత్సవం
ముగిసిన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలుMon, May 04 2026 07:07 AM -
జిల్లాలో అధ్వాన్నంగా ప్రభుత్వ వైద్యం
‘పట్టాభూమిలో రోడ్డు వేస్తున్నారు’ పచ్చనేతలుతన పట్టా భూమిలో రోడ్డు నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలు రేణుక వాపోయారు.సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026
Mon, May 04 2026 07:07 AM -
బండపై బాదేశారు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అందరూ ఊహించినట్టే జరిగింది. అమెరికా–ఇరాన్ యుద్ధం తొలిదెబ్బ వాణిజ్య సిలిండర్పై పడి పరోక్షంగా వినియోగదారులపై పడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రో ధరలు పెరుగుతాయన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం తొలి పంజా విసిరింది.
Mon, May 04 2026 07:07 AM -
" />
అక్షరానికి ఆర్థిక భరోసా
చిత్తూరు కలెక్టరేట్ : చదువుకు పేదరికం అడ్డుకాకుడదు. ఆర్థిక ఇబ్బందులు ఆశయాలను తుంచేయకూడదు. రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యుడి బిడ్డ సైతం నేడు ప్రపంచ స్థాయి విద్యను అందుకునేలా కేంద్రం ప్రభుత్వం చేయూత ఇస్తోంది.
Mon, May 04 2026 07:07 AM
-
Watch Live: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ప్రజా తీర్పు..
Watch Live: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ప్రజా తీర్పు..
Mon, May 04 2026 07:07 AM -
" />
పెద్దింట్లమ్మా.. వరాలివ్వమ్మా
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ.. నీ చల్లని దీవెనలందించమ్మా. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం పెద్దింట్లమ్మను దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలాచరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
Mon, May 04 2026 07:07 AM -
ఆంధ్రా కాల్వను బాగు చేయాలి
చింతలపూడి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రా కాల్వ మరమ్మతు పనులకు నిధులు కేటాయించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాల్వపై ఆధారపడి ఉన్న పంట కాల్వలను కూడ మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Mon, May 04 2026 07:07 AM -
" />
అలరించిన నాటికలు
యలమంచిలి: కొంతేరు గ్రామంలోని శ్రీ పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిర్ ఆధ్వర్యంలో జరుగుతున్న 44వ అఖిల భారత స్థాయి నాటిక పోటీల ముగింపు రోజైన ఆదివారం రెండు నాటికలు ప్రదర్శించారు.
Mon, May 04 2026 07:07 AM -
వైద్యానికి పాట్లు
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026వసతులకు తూట్లు..Mon, May 04 2026 07:07 AM -
ఆక్రమించి తీరాల్సిందే..!
చీరాల అర్బన్: ఈపురుపాలెం స్ట్రయిట్కట్ మాదిరిగా వేటపాలెం స్ట్రయిట్కట్ సీమౌత్ వద్ద మార్పునకు వ్యూహం పన్నారు. ఆ ప్రాంత మత్స్యకారుల నుంచి వ్యతిరేకత రాకుండా స్ట్రయిట్కట్లో జెట్టీ నిర్మాణం జరుగుతుందని నమ్మబలుకుతున్నారు.
Mon, May 04 2026 07:07 AM -
" />
ముగిసిన అండర్–11 చెస్ పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): స్థానిక ఇన్నర్ రింగ్ రోడ్డులోని విజేత ఐఐటీ స్కూలులో ఆదివారం నైట్ క్యాజిల్ చెస్ అకాడమీ ఆధ్వర్యాన నిర్వహించిన అండర్–11 చిన్నారుల చెస్ పోటీలు ముగిశాయని టోర్నమెంట్ డైరెక్టర్ వైవీకే చక్రవర్తి తెలిపారు.
Mon, May 04 2026 07:07 AM -
రంగురాళ్ల కేసు నీరుగార్చేందుకు యత్నం
సాక్షి, టాస్క్ ఫోర్స్: రంగురాళ్ల కేసును నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
Mon, May 04 2026 07:07 AM -
బంగారం వ్యాపారిపై దాడి కేసులో నిందితుల అరెస్టు
గురజాల: వ్యాపారిపై దాడి చేసి బంగారం దొంగిలించి పరారైన నిందితులను అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. గురజాల డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.
Mon, May 04 2026 07:07 AM -
మూలకు చేరిన రెండు ఆక్సిజన్ ప్లాంట్లు....
ఆక్సిజన్ విలువ కరోనా సమయంలో అందిరికీ తెలిసి వచ్చింది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఆక్సిజన్ పేదరోగులకు అందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తే వాటిని మూలకు చేర్చారు.
Mon, May 04 2026 07:07 AM -
" />
ప్రశాంతంగా నీట్
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలో నీట్–2026 ఆదివారం ప్రశాంతంగా సాగింది. జిల్లా పరిధిలో మూడు కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. ఆయా కేంద్రాలలో 1,323 మంది విద్యార్థులకుగాను 1,285 మంది హాజరయ్యారు.
Mon, May 04 2026 07:07 AM -
రైతులపై పగాకు
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026ఉండేశ్వరపురంలో పొగాకు గ్రేడింగ్ చేస్తున్న మహిళలు
Mon, May 04 2026 07:07 AM -
అకాల కష్టం
● అన్నదాతపై వరుణుడి కన్నెర్ర
● పలు ప్రాంతాల్లో వర్షాలు
● నీట తడిసిన ధాన్యం
Mon, May 04 2026 07:07 AM -
నేడు పీజీఆర్ఎస్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం కలెక్టరేట్లో సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, May 04 2026 07:07 AM -
● బాబూ.. ఆకలి బాపు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అతడి జీవితంతో విధి ఆటలాడుకుంది. సాపీగా సాగిపోతున్న అతని జీవితం ఓ ప్రమాదం కారణంగా రోడ్డున పడింది. కడపకు చెందిన రామయ్య దీనగాథ ఇది. అతడు గతంలో డ్రైవర్గా పని చేసేవాడు. 2015లో జరిగిన ఒక ప్రమాదంలో అతడి తుంటి ఎముక విరిగిపోయింది.
Mon, May 04 2026 07:07 AM -
మా మీదే కేసులు పెడతారా?
నిడదవోలు పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఆందోళన
Mon, May 04 2026 07:07 AM -
● నీట్గా నిర్వహణ
వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) జిల్లాలో ప్రశాంతంగా జరిగింది.
Mon, May 04 2026 07:07 AM -
సర్వజన కష్టాలు
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల, అనుబంధ బోధనాస్పత్రి (జీజీహెచ్)లో సర్వజన కష్టాలు వర్ణణాతీతం. అత్యాధునిక వైద్య చికిత్సలు అందుతాయనే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రోగులకు ఇబ్బందులు తప్పటం లేదు.Mon, May 04 2026 07:07 AM -
అటవీ ఫలసాయం.. అంతంతమాత్రం
బుట్టాయగూడెం: అడవిపై ఆదివాసీ గిరిజనుల జీవనాధారం క్రమేపీ తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు గిరిజనులకు ఎంతో ఆసరాగా నిలిచిన అటవీ ఉత్పత్తులు నేడు నామమాత్రంగానే లభిస్తున్నాయి.
Mon, May 04 2026 07:07 AM -
అల్లూరులో ఆరకమణల జోరు
● దేవస్థానం, ఆర్అండ్బీ భూముల్లో పాగా ● కూటమి నేత అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
Mon, May 04 2026 07:07 AM -
ప్రశాంతంగా నీట్
ఏలూరు (ఆర్ఆర్పేట): నీట్ యూజీ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. నగరంలోని 6 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,680 మంది అభ్యర్థులకు 1,619 మంది హాజరయ్యారు.
Mon, May 04 2026 07:07 AM -
వేడుకగా వసంతోత్సవం
ముగిసిన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలుMon, May 04 2026 07:07 AM -
జిల్లాలో అధ్వాన్నంగా ప్రభుత్వ వైద్యం
‘పట్టాభూమిలో రోడ్డు వేస్తున్నారు’ పచ్చనేతలుతన పట్టా భూమిలో రోడ్డు నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలు రేణుక వాపోయారు.సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026
Mon, May 04 2026 07:07 AM -
బండపై బాదేశారు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అందరూ ఊహించినట్టే జరిగింది. అమెరికా–ఇరాన్ యుద్ధం తొలిదెబ్బ వాణిజ్య సిలిండర్పై పడి పరోక్షంగా వినియోగదారులపై పడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రో ధరలు పెరుగుతాయన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం తొలి పంజా విసిరింది.
Mon, May 04 2026 07:07 AM -
" />
అక్షరానికి ఆర్థిక భరోసా
చిత్తూరు కలెక్టరేట్ : చదువుకు పేదరికం అడ్డుకాకుడదు. ఆర్థిక ఇబ్బందులు ఆశయాలను తుంచేయకూడదు. రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యుడి బిడ్డ సైతం నేడు ప్రపంచ స్థాయి విద్యను అందుకునేలా కేంద్రం ప్రభుత్వం చేయూత ఇస్తోంది.
Mon, May 04 2026 07:07 AM
