-
ఉల్లంఘనులకు బాసటగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరపాలక సంస్థలో టౌన్ప్లానింగ్ విభాగం ఆడిందే ఆ ట పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. ఒకే ఫైల్ కు సంబంధించి పలుసార్లు తిరస్కరణలు చేస్తున్నారు. బేరం కుదిరిన తర్వాత తక్షణమే నిబంధనలు పాటించకున్నప్పటికీ అనుమతులు ఇస్తున్నారు.
-
నగరంలో అధునాతన స్విమ్మింగ్పూల్
నిజామాబాద్ నాగారం: నగరంలో అధునాతన హంగులతో ప్రభుత్వ స్విమ్మింగ్పూల్ నిర్మాణం కాబోతోంది. ఈ మేరకు రూ.15కోట్లతో పనులు చేపట్టేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మల్టీ పర్పస్ హాల్తోపాటు, చేంజింగ్ రూమ్స్, ఓపెన్ జిమ్ తదితర ఏర్పాట్లు చేయనున్నారు.
Thu, May 22 2025 05:48 AM -
గంజాయి నిర్మూలనకు పటిష్ట నిఘా
ధర్పల్లి/డిచ్పల్లి: జిల్లాలో గంజాయి నిర్మూ లనకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య అన్నారు. ధర్పల్లి, డిచ్పల్లి పోలీస్ స్టేషన్లను సీపీ బు ధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Thu, May 22 2025 05:48 AM -
ప్రజల గుండెల్లో రాజీవ్గాంధీ
నిజామాబాద్ సిటీ: దేశ మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ రాజీవ్గాంధీ దేశ ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో రాజీవ్గాంధీ వర్ధంతిని బుధవారం నిర్వహించారు.
Thu, May 22 2025 05:48 AM -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
మాక్లూర్: ఇంటి స్థలం(ప్లాట్) రిజిస్ట్రేషన్ చేయించేందుకు రూ. 18 వేలు లంచం తీసుకుంటూ నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గొట్టిముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగామోహన్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
Thu, May 22 2025 05:48 AM -
గుర్తింపు కార్డులు అందజేయాలి
ఖలీల్వాడి: భవన నిర్మాణ కార్మికులకు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు అందించాలని ఎకై ్సజ్ కోర్టు జడ్జి హరికుమార్ అన్నారు. జిల్లా కోర్టులోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో బుధవారం న్యాయవిజ్ణాన సదస్సు నిర్వహించగా, జడ్జి హరికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
Thu, May 22 2025 05:48 AM -
పాము కాటుకు బాలుడు మృతి
నస్రుల్లాబాద్ (బాన్సువాడ) : పాము కాటుతో నా లుగేళ్ల బాలుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో అ శోక్, సూజాత దంపతుల కుమారుడు రిషి కుమార్ బుధవారం ఇంట్లో ఆడుకుంటున్నాడు.
Thu, May 22 2025 05:48 AM -
కంబోడియాలో దేవునిపల్లి యువకుడి మృతి
కామారెడ్డి అర్బన్: కంబోడియా రాజధాని నాంఫెన్లో కామారెడ్డి పట్టణం దేవునిపల్లికి చెందిన భూంరావుగారి కిరణ్కుమార్ (36) ఈ నెల 14న గుండెపోటుతో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Thu, May 22 2025 05:47 AM -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కంటెయినర్
● డ్రైవర్ మృతి, క్లీనర్కు తీవ్ర గాయాలు
Thu, May 22 2025 05:47 AM -
విద్యార్థుల సంఖ్యను పెంచే బాధ్యత ఉపాధ్యాయులదే
డీఈవో రాజుThu, May 22 2025 05:47 AM -
చెత్తతో నిండిన డ్రెయినేజీలు
బాన్సువాడ : పట్టణంలోని పాత బాన్సువాడ కుర్మ గల్లీలో సీసీ రోడ్డు అపరిశుభ్రంగా మారింది. హరిజనవాడ సమీపంలోని డ్రెయినేజీ చెత్తా చెదారం, ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోయింది.
Thu, May 22 2025 05:47 AM -
విద్యుదాఘాతానికి రైతు బలి
రామారెడ్డి: విద్యుదాఘాతానికి ఓ రైతు బలైన ఘటన రామారెడ్డి మండలంలోని ఘన్పూర్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Thu, May 22 2025 05:47 AM -
" />
పెళ్లి కుదరడం లేదని..
కమ్మర్పల్లి: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని బాధపడుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కమ్మర్పల్లి మండలం ఇనాయత్నగర్లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై అనిల్రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
Thu, May 22 2025 05:47 AM -
ముదిరాజ్లు ఐక్యత చాటాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ముదిరాజ్లు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని పర్మళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
Thu, May 22 2025 05:47 AM -
పోక్సో చట్టంపై అవగాహన
బాన్సువాడ: పోక్సో చట్టంపై ఉపాధ్యాయులకు బుధవారం ఎస్సై మోహన్ అవగాహన కల్పించారు. పట్టణంలోని కోన బాన్సువాడ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో వివరించారు.
Thu, May 22 2025 05:47 AM -
రామడుగు ప్రాజెక్టులో పడి యువకుడి మృతి
ధర్పల్లి: మండలంలోని రామడుగు ప్రాజెక్ట్లో స్నానానికి వెళ్లి ఊపిరాడక ఒక యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..
Thu, May 22 2025 05:47 AM -
అనుమానాస్పదస్థితిలో బాలింత మృతి
ఆర్మూర్టౌన్ : అనుమానాస్పద స్థితిలో ఓ బాలింత మృతి చెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
Thu, May 22 2025 05:47 AM -
వేధింపులు భరించలేక కొడుకును హత్య చేశాడు
ఏఎస్పీ చైతన్య రెడ్డిThu, May 22 2025 05:47 AM -
ఇటుక బట్టీలో వలస కార్మికుల గుర్తింపు
కామారెడ్డి రూరల్: ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇటుక బట్టీల్లో పనిచేయించుకుంటున్న యజమానిపై అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం కింద కేసు నమోదైంది.
Thu, May 22 2025 05:47 AM -
అందాల భామలకు అగ్నిపరీక్ష
సాక్షి, హైదరాబాద్: పది రోజులుగా రాష్ట్రంలోని పలు దర్శనీయ స్థలాలను మండుటెండల్లో చుట్టేసి చెదరని చిరునవ్వు, అందం–అభినయంతో పరవశింపచేసిన సుందరీమణులు ఇప్పుడు చాలెంజ్ రౌండ్లలో దూసుకుపోతూ మిస్ వరల్డ్ పోటీలను రసవత్తరంగా మార్చారు.
Thu, May 22 2025 05:46 AM -
8 రోజుల్లో మరో పాక్ అధికారి ఔట్
న్యూఢిల్లీ: భారతీయులను పలు విధాలుగా ప్రలోభపెట్టి గూఢచర్యానికి వినియోగించుకున్నాడన్న నేరానికి మే 13న ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగిని భారత్ బహిష్కరించిన 8 రోజులకే మరో ఉద్యోగిపైనా భారత్ అదే వేటు వేసిం
Thu, May 22 2025 05:46 AM -
మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ
పళ్లిపట్టు: మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ కనువిందు చేశారు. పళ్లిపట్టు గంగజాతర సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామ దేవత కొళ్లాపురమ్మకు మహిషాసురమర్దిని అలంకరణలో కొలువుదీర్చి, మేళతాళాలు, బాణసంచా సంబరాలు నడుమ పట్టణ వీధుల్లో ఊరేగించారు.
Thu, May 22 2025 05:46 AM -
జమాబందిలోనే గ్రామీణ సమస్యల పరిష్కారం
వేలూరు: జమబందీల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లాలోని ఆరు తాలూకా కార్యాలయాల్లో బుధవారం ఉదయం వెళితే వినతి పత్రాలు స్వీకరణ కార్యక్రమం జరిగింది.
Thu, May 22 2025 05:46 AM -
యువత అప్రమత్తంగా ఉండాలి
తిరువళ్లూరు: యుక్తవయస్సులో యువతీయువకులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా చిన్నపిల్లల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రతాప్ హాజరై, ప్రసంగించారు.
Thu, May 22 2025 05:46 AM -
దిశ కమిటీ రాష్ట్ర సభ్యుడిగా కరుణాకరన్
తిరువళ్లూరు: రాష్ట్ర దిశ కమిటీ సభ్యుడిగా తిరువళ్లూరుకు చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లయన్ కరుణాకరన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Thu, May 22 2025 05:46 AM
-
ఉల్లంఘనులకు బాసటగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరపాలక సంస్థలో టౌన్ప్లానింగ్ విభాగం ఆడిందే ఆ ట పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. ఒకే ఫైల్ కు సంబంధించి పలుసార్లు తిరస్కరణలు చేస్తున్నారు. బేరం కుదిరిన తర్వాత తక్షణమే నిబంధనలు పాటించకున్నప్పటికీ అనుమతులు ఇస్తున్నారు.
Thu, May 22 2025 05:48 AM -
నగరంలో అధునాతన స్విమ్మింగ్పూల్
నిజామాబాద్ నాగారం: నగరంలో అధునాతన హంగులతో ప్రభుత్వ స్విమ్మింగ్పూల్ నిర్మాణం కాబోతోంది. ఈ మేరకు రూ.15కోట్లతో పనులు చేపట్టేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మల్టీ పర్పస్ హాల్తోపాటు, చేంజింగ్ రూమ్స్, ఓపెన్ జిమ్ తదితర ఏర్పాట్లు చేయనున్నారు.
Thu, May 22 2025 05:48 AM -
గంజాయి నిర్మూలనకు పటిష్ట నిఘా
ధర్పల్లి/డిచ్పల్లి: జిల్లాలో గంజాయి నిర్మూ లనకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య అన్నారు. ధర్పల్లి, డిచ్పల్లి పోలీస్ స్టేషన్లను సీపీ బు ధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Thu, May 22 2025 05:48 AM -
ప్రజల గుండెల్లో రాజీవ్గాంధీ
నిజామాబాద్ సిటీ: దేశ మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ రాజీవ్గాంధీ దేశ ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో రాజీవ్గాంధీ వర్ధంతిని బుధవారం నిర్వహించారు.
Thu, May 22 2025 05:48 AM -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
మాక్లూర్: ఇంటి స్థలం(ప్లాట్) రిజిస్ట్రేషన్ చేయించేందుకు రూ. 18 వేలు లంచం తీసుకుంటూ నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గొట్టిముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగామోహన్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
Thu, May 22 2025 05:48 AM -
గుర్తింపు కార్డులు అందజేయాలి
ఖలీల్వాడి: భవన నిర్మాణ కార్మికులకు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు అందించాలని ఎకై ్సజ్ కోర్టు జడ్జి హరికుమార్ అన్నారు. జిల్లా కోర్టులోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో బుధవారం న్యాయవిజ్ణాన సదస్సు నిర్వహించగా, జడ్జి హరికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
Thu, May 22 2025 05:48 AM -
పాము కాటుకు బాలుడు మృతి
నస్రుల్లాబాద్ (బాన్సువాడ) : పాము కాటుతో నా లుగేళ్ల బాలుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో అ శోక్, సూజాత దంపతుల కుమారుడు రిషి కుమార్ బుధవారం ఇంట్లో ఆడుకుంటున్నాడు.
Thu, May 22 2025 05:48 AM -
కంబోడియాలో దేవునిపల్లి యువకుడి మృతి
కామారెడ్డి అర్బన్: కంబోడియా రాజధాని నాంఫెన్లో కామారెడ్డి పట్టణం దేవునిపల్లికి చెందిన భూంరావుగారి కిరణ్కుమార్ (36) ఈ నెల 14న గుండెపోటుతో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Thu, May 22 2025 05:47 AM -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కంటెయినర్
● డ్రైవర్ మృతి, క్లీనర్కు తీవ్ర గాయాలు
Thu, May 22 2025 05:47 AM -
విద్యార్థుల సంఖ్యను పెంచే బాధ్యత ఉపాధ్యాయులదే
డీఈవో రాజుThu, May 22 2025 05:47 AM -
చెత్తతో నిండిన డ్రెయినేజీలు
బాన్సువాడ : పట్టణంలోని పాత బాన్సువాడ కుర్మ గల్లీలో సీసీ రోడ్డు అపరిశుభ్రంగా మారింది. హరిజనవాడ సమీపంలోని డ్రెయినేజీ చెత్తా చెదారం, ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోయింది.
Thu, May 22 2025 05:47 AM -
విద్యుదాఘాతానికి రైతు బలి
రామారెడ్డి: విద్యుదాఘాతానికి ఓ రైతు బలైన ఘటన రామారెడ్డి మండలంలోని ఘన్పూర్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Thu, May 22 2025 05:47 AM -
" />
పెళ్లి కుదరడం లేదని..
కమ్మర్పల్లి: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని బాధపడుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కమ్మర్పల్లి మండలం ఇనాయత్నగర్లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై అనిల్రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
Thu, May 22 2025 05:47 AM -
ముదిరాజ్లు ఐక్యత చాటాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ముదిరాజ్లు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని పర్మళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
Thu, May 22 2025 05:47 AM -
పోక్సో చట్టంపై అవగాహన
బాన్సువాడ: పోక్సో చట్టంపై ఉపాధ్యాయులకు బుధవారం ఎస్సై మోహన్ అవగాహన కల్పించారు. పట్టణంలోని కోన బాన్సువాడ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో వివరించారు.
Thu, May 22 2025 05:47 AM -
రామడుగు ప్రాజెక్టులో పడి యువకుడి మృతి
ధర్పల్లి: మండలంలోని రామడుగు ప్రాజెక్ట్లో స్నానానికి వెళ్లి ఊపిరాడక ఒక యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..
Thu, May 22 2025 05:47 AM -
అనుమానాస్పదస్థితిలో బాలింత మృతి
ఆర్మూర్టౌన్ : అనుమానాస్పద స్థితిలో ఓ బాలింత మృతి చెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
Thu, May 22 2025 05:47 AM -
వేధింపులు భరించలేక కొడుకును హత్య చేశాడు
ఏఎస్పీ చైతన్య రెడ్డిThu, May 22 2025 05:47 AM -
ఇటుక బట్టీలో వలస కార్మికుల గుర్తింపు
కామారెడ్డి రూరల్: ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇటుక బట్టీల్లో పనిచేయించుకుంటున్న యజమానిపై అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం కింద కేసు నమోదైంది.
Thu, May 22 2025 05:47 AM -
అందాల భామలకు అగ్నిపరీక్ష
సాక్షి, హైదరాబాద్: పది రోజులుగా రాష్ట్రంలోని పలు దర్శనీయ స్థలాలను మండుటెండల్లో చుట్టేసి చెదరని చిరునవ్వు, అందం–అభినయంతో పరవశింపచేసిన సుందరీమణులు ఇప్పుడు చాలెంజ్ రౌండ్లలో దూసుకుపోతూ మిస్ వరల్డ్ పోటీలను రసవత్తరంగా మార్చారు.
Thu, May 22 2025 05:46 AM -
8 రోజుల్లో మరో పాక్ అధికారి ఔట్
న్యూఢిల్లీ: భారతీయులను పలు విధాలుగా ప్రలోభపెట్టి గూఢచర్యానికి వినియోగించుకున్నాడన్న నేరానికి మే 13న ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగిని భారత్ బహిష్కరించిన 8 రోజులకే మరో ఉద్యోగిపైనా భారత్ అదే వేటు వేసిం
Thu, May 22 2025 05:46 AM -
మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ
పళ్లిపట్టు: మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ కనువిందు చేశారు. పళ్లిపట్టు గంగజాతర సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామ దేవత కొళ్లాపురమ్మకు మహిషాసురమర్దిని అలంకరణలో కొలువుదీర్చి, మేళతాళాలు, బాణసంచా సంబరాలు నడుమ పట్టణ వీధుల్లో ఊరేగించారు.
Thu, May 22 2025 05:46 AM -
జమాబందిలోనే గ్రామీణ సమస్యల పరిష్కారం
వేలూరు: జమబందీల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లాలోని ఆరు తాలూకా కార్యాలయాల్లో బుధవారం ఉదయం వెళితే వినతి పత్రాలు స్వీకరణ కార్యక్రమం జరిగింది.
Thu, May 22 2025 05:46 AM -
యువత అప్రమత్తంగా ఉండాలి
తిరువళ్లూరు: యుక్తవయస్సులో యువతీయువకులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా చిన్నపిల్లల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రతాప్ హాజరై, ప్రసంగించారు.
Thu, May 22 2025 05:46 AM -
దిశ కమిటీ రాష్ట్ర సభ్యుడిగా కరుణాకరన్
తిరువళ్లూరు: రాష్ట్ర దిశ కమిటీ సభ్యుడిగా తిరువళ్లూరుకు చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లయన్ కరుణాకరన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Thu, May 22 2025 05:46 AM