-
రాయి తరలిస్తున్న లారీల అడ్డగింత
దళిత రైతులు అడ్డుకోవడంతో నిలిచిపోయిన లారీలు
-
సుగర్ ఫ్యాక్టరీల మూసివేత చంద్రబాబు ఘనతే
● గోవాడ సుగర్స్ రైతు బకాయిలు రూ. 30 కోట్లు ● రైతులంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్Wed, Aug 06 2025 07:02 AM -
" />
● బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటుపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ ● తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు ● బాసటగా నిలిచిన ప్రజాసంఘాలు ● వేదిక వద్ద భారీ బందోబస్తు
నక్కపల్లి: మూడు రాష్ట్రాలతో పోటీపడి సాధించిన బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ బుధవారం జరగనుంది. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రజాభిప్రాయ సేకరణకు విస్తృత ఏర్పాటు జరుగుతున్నాయి.
Wed, Aug 06 2025 07:02 AM -
రాష్ట్ర స్థాయి పోటీలకు భారతి విద్యార్థి ఎంపిక
కమలాపురం : మండలంలోని నల్లలింగాయపల్లెలోని డీఏవీ భారతి పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎంవీ.నరేష్ రాష్ట్ర స్థాయి జావెలిన్ త్రో పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్కుమార్ తెలిపారు.
Wed, Aug 06 2025 07:02 AM -
విషగుళికలు తిని వ్యాపారి ఆత్మహత్య
ప్రొద్దుటూరు : పట్టణంలోని బాక్రాపేట వీధికి చెందిన వేరుశనగకాయల వ్యాపారి ఉండేల పెద్ద ఓబుళరెడ్డి (55) విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ శివారులోని కంపోస్టు యార్డులో పెద్ద ఓబుళరెడ్డి వేరుశనగ మిల్లు నిర్వహిస్తున్నాడు.
Wed, Aug 06 2025 07:02 AM -
డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసిన షెడ్యూల్ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికిగానూ ప్రథమ సంవత్సరం డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు.
Wed, Aug 06 2025 07:02 AM -
" />
అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం
కడప కార్పొరేషన్ : జిల్లాలోని అన్ని పంచాయితీలలో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా పంచాయితీ అధికారి జి.రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు.
Wed, Aug 06 2025 07:02 AM -
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెకు చెందిన షకీలా(35) కూలి పనులు చేస్తూ జీవిస్తోంది. భర్త లేకపోవడంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక కుమార్తెకు వివాహం చేసింది.
Wed, Aug 06 2025 07:02 AM -
నా భర్తను బతికించండి..
రాయచోటి టౌన్ : తమను ఎవరైనా ఆదుకొంటారని...తన భర్తకు ప్రాణబిక్ష పెడతారనే కొండం ఆశతో ఎదురు చూస్తోంది...వెంకటసుబ్బమ్మ అనే మహిళ....? నా అనే వారు ఎవరూ లేక మంచానికే పరిమితమైన భర్త కోసం..పిల్లలను ఎలాగైనా చదివించాలనే తపన... వెరసి కొండంత భారాన్ని మోస్తోంది.
Wed, Aug 06 2025 07:02 AM -
ఫుట్బాల్ బాలికల విజేత వైఎస్సార్ జిల్లా
మదనపల్లె సిటీ: క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మదనపల్లె డీఎస్పీ మహేంద్ర అన్నారు. మండలంలోని పోతోబోలు వేదా పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ పుట్బాల్ పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతుల ప్రదానం జరిగింది.
Wed, Aug 06 2025 07:02 AM -
విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు
సిద్దవటం : మండలంలోని ఎస్టీ కాలనీకి చెందిన సు భాషిణి ఈ నెల 2వ తేదీ నుంచి కనిపించలేదని బంధువు గుర్రమ్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. గుర్రమ్మ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
Wed, Aug 06 2025 07:02 AM -
ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
కడప కార్పొరేషన్ : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు.
Wed, Aug 06 2025 07:02 AM -
యోగాతోనే ఏకాగ్రత, మానసిక ప్రశాంతత సాధ్యం
కడప ఎడ్యుకేషన్ : మానసిక ఒత్తిడి నుంచి బయటపడి శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పొందేందుకు విద్యార్థులకు యోగా ఔషధం లాగా పనిచేస్తుందని విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు అన్నారు.
Wed, Aug 06 2025 07:02 AM -
పోలీస్ శిక్షణా కేంద్రం పరిశీలించిన ఎస్పీ
కడప అర్బన్ : కడప శివారులోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ మంగళవారం పరిశీలించారు.
Wed, Aug 06 2025 07:02 AM -
పాలకుల చేతకానితనంతో జిల్లా రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. నెల రోజులుగా దాదాపు 200 టీఎంసీల తుంగభద్ర, కృష్ణా జలాలు దిగువకు వెళ్లిపోయాయి. కానీ జిల్లాకు వచ్చింది మాత్రం 5 టీఎంసీలే. ఈ ఏడాది వర్షాలతో జలాశయాలు ముందుగానే నిండినా జిల్లాకు మాత్రం అనుకున్న స్
తుంగభద్ర జలాశయం నుంచి నదికి పోతున్న నీరు
Wed, Aug 06 2025 07:02 AM -
ఢిల్లీ దీక్షలో జిల్లా కాంగ్రెస్ నేతలు
ఖమ్మంమయూరిసెంటర్/వైరా: బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలనే డిమాండ్తో కాంగ్రెస్ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన నిరసన దీక్షలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
Wed, Aug 06 2025 07:02 AM -
గ్రామాలకు వెళ్లకుండానే హాజరు
● పంచాయతీ కార్యదర్శుల ఇష్టారాజ్యం ● జిల్లా వ్యాప్తంగా 42 మందికి నోటీసులు ● బూర్గంపాడు మండలంలో అత్యధికంగా ఏడుగురు ● వారిని పర్యవేక్షించాల్సిన ఎంపీఓలపైనా చర్యలుWed, Aug 06 2025 07:02 AM -
ఇదేం న్యాయం..?
● సింగరేణి మెడికల్ కళాశాలలో దక్కని సరైన వాటా ● సింగరేణీయులకు ఏడు సీట్లే కేటాయిస్తున్న వైనం ● ఏటా దరఖాస్తు చేసుకుంటున్న 200 మంది విద్యార్థులు ● కళాశాలకు స్థలం, రూ. 500 కోట్లు ఇచ్చిన సింగరేణి సంస్థ ● 40 శాతం సీట్లు కేటాయించాలని ఉద్యోగుల డిమాండ్Wed, Aug 06 2025 07:02 AM -
పేదరికమే అర్హతగా పథకాలు
తిరుమలాయపాలెం: ఎవరికి ఓటు వేశారనేది పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పేదరికమే అర్హతగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Wed, Aug 06 2025 07:02 AM -
మనవద్దా ‘సృష్టి’ కేంద్రాలు..!
● నిబంధనలు పాటించని సంతాన సాఫల్య కేంద్రాలు ● జిల్లావ్యాప్తంగా సుమారు పది వరకు నిర్వహణ ● లోపించిన అధికారుల పర్యవేక్షణ ● తాజాగా తనిఖీలకు ప్రత్యేక బృందాలుWed, Aug 06 2025 07:00 AM -
" />
జిల్లాలో నాలుగు సెంటర్లు
జిల్లాలో ఫెర్టిలిటీ సెంటర్లు నాలుగు ఉన్నాయి. ఎవరైనా నేరుగా ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతాం. అనుమతులు డీఎంఏ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది.
– ప్రమోద్కుమార్, డీఎంహెచ్వో
Wed, Aug 06 2025 07:00 AM -
తల్లిపాల ప్రాముఖ్యత వివరించాలి
మల్లాపూర్: తల్లిపాలు బిడ్డకు సురక్షితమని, వాటి ప్రాముఖ్యతను వివరించాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్సీని ఆయన సందర్శించారు. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
Wed, Aug 06 2025 07:00 AM -
వసతుల్లేని గోదావరి
ధర్మపురి: గోదావరిలో పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు కనీస వసతులు కరువయ్యాయి. ఫలితంగా మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు కనీసం తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేయలేదు.
Wed, Aug 06 2025 07:00 AM -
ప్రభుత్వ పాఠశాలల్లో సంగీతం
● పీఎంశ్రీ స్కూళ్లకు చేరిన వాయిద్య పరికరాలు ● వారానికో తరగతి చొప్పున నిర్వహణ ● శిక్షకుల నియామకానికి కమిటీ ఏర్పాటు ● జిల్లాలో పది పాఠశాలల ఎంపికWed, Aug 06 2025 07:00 AM -
పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
మల్లాపూర్: సీజనల్ వ్యాధులపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. మందులు ఉన్నాయా..? లేదా..? తెలుసుకున్నారు.
Wed, Aug 06 2025 07:00 AM
-
రాయి తరలిస్తున్న లారీల అడ్డగింత
దళిత రైతులు అడ్డుకోవడంతో నిలిచిపోయిన లారీలు
Wed, Aug 06 2025 07:02 AM -
సుగర్ ఫ్యాక్టరీల మూసివేత చంద్రబాబు ఘనతే
● గోవాడ సుగర్స్ రైతు బకాయిలు రూ. 30 కోట్లు ● రైతులంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్Wed, Aug 06 2025 07:02 AM -
" />
● బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటుపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ ● తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు ● బాసటగా నిలిచిన ప్రజాసంఘాలు ● వేదిక వద్ద భారీ బందోబస్తు
నక్కపల్లి: మూడు రాష్ట్రాలతో పోటీపడి సాధించిన బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ బుధవారం జరగనుంది. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రజాభిప్రాయ సేకరణకు విస్తృత ఏర్పాటు జరుగుతున్నాయి.
Wed, Aug 06 2025 07:02 AM -
రాష్ట్ర స్థాయి పోటీలకు భారతి విద్యార్థి ఎంపిక
కమలాపురం : మండలంలోని నల్లలింగాయపల్లెలోని డీఏవీ భారతి పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎంవీ.నరేష్ రాష్ట్ర స్థాయి జావెలిన్ త్రో పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్కుమార్ తెలిపారు.
Wed, Aug 06 2025 07:02 AM -
విషగుళికలు తిని వ్యాపారి ఆత్మహత్య
ప్రొద్దుటూరు : పట్టణంలోని బాక్రాపేట వీధికి చెందిన వేరుశనగకాయల వ్యాపారి ఉండేల పెద్ద ఓబుళరెడ్డి (55) విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ శివారులోని కంపోస్టు యార్డులో పెద్ద ఓబుళరెడ్డి వేరుశనగ మిల్లు నిర్వహిస్తున్నాడు.
Wed, Aug 06 2025 07:02 AM -
డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసిన షెడ్యూల్ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికిగానూ ప్రథమ సంవత్సరం డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు.
Wed, Aug 06 2025 07:02 AM -
" />
అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం
కడప కార్పొరేషన్ : జిల్లాలోని అన్ని పంచాయితీలలో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా పంచాయితీ అధికారి జి.రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు.
Wed, Aug 06 2025 07:02 AM -
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెకు చెందిన షకీలా(35) కూలి పనులు చేస్తూ జీవిస్తోంది. భర్త లేకపోవడంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక కుమార్తెకు వివాహం చేసింది.
Wed, Aug 06 2025 07:02 AM -
నా భర్తను బతికించండి..
రాయచోటి టౌన్ : తమను ఎవరైనా ఆదుకొంటారని...తన భర్తకు ప్రాణబిక్ష పెడతారనే కొండం ఆశతో ఎదురు చూస్తోంది...వెంకటసుబ్బమ్మ అనే మహిళ....? నా అనే వారు ఎవరూ లేక మంచానికే పరిమితమైన భర్త కోసం..పిల్లలను ఎలాగైనా చదివించాలనే తపన... వెరసి కొండంత భారాన్ని మోస్తోంది.
Wed, Aug 06 2025 07:02 AM -
ఫుట్బాల్ బాలికల విజేత వైఎస్సార్ జిల్లా
మదనపల్లె సిటీ: క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మదనపల్లె డీఎస్పీ మహేంద్ర అన్నారు. మండలంలోని పోతోబోలు వేదా పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ పుట్బాల్ పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతుల ప్రదానం జరిగింది.
Wed, Aug 06 2025 07:02 AM -
విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు
సిద్దవటం : మండలంలోని ఎస్టీ కాలనీకి చెందిన సు భాషిణి ఈ నెల 2వ తేదీ నుంచి కనిపించలేదని బంధువు గుర్రమ్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. గుర్రమ్మ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
Wed, Aug 06 2025 07:02 AM -
ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
కడప కార్పొరేషన్ : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు.
Wed, Aug 06 2025 07:02 AM -
యోగాతోనే ఏకాగ్రత, మానసిక ప్రశాంతత సాధ్యం
కడప ఎడ్యుకేషన్ : మానసిక ఒత్తిడి నుంచి బయటపడి శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పొందేందుకు విద్యార్థులకు యోగా ఔషధం లాగా పనిచేస్తుందని విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు అన్నారు.
Wed, Aug 06 2025 07:02 AM -
పోలీస్ శిక్షణా కేంద్రం పరిశీలించిన ఎస్పీ
కడప అర్బన్ : కడప శివారులోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ మంగళవారం పరిశీలించారు.
Wed, Aug 06 2025 07:02 AM -
పాలకుల చేతకానితనంతో జిల్లా రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. నెల రోజులుగా దాదాపు 200 టీఎంసీల తుంగభద్ర, కృష్ణా జలాలు దిగువకు వెళ్లిపోయాయి. కానీ జిల్లాకు వచ్చింది మాత్రం 5 టీఎంసీలే. ఈ ఏడాది వర్షాలతో జలాశయాలు ముందుగానే నిండినా జిల్లాకు మాత్రం అనుకున్న స్
తుంగభద్ర జలాశయం నుంచి నదికి పోతున్న నీరు
Wed, Aug 06 2025 07:02 AM -
ఢిల్లీ దీక్షలో జిల్లా కాంగ్రెస్ నేతలు
ఖమ్మంమయూరిసెంటర్/వైరా: బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలనే డిమాండ్తో కాంగ్రెస్ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన నిరసన దీక్షలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
Wed, Aug 06 2025 07:02 AM -
గ్రామాలకు వెళ్లకుండానే హాజరు
● పంచాయతీ కార్యదర్శుల ఇష్టారాజ్యం ● జిల్లా వ్యాప్తంగా 42 మందికి నోటీసులు ● బూర్గంపాడు మండలంలో అత్యధికంగా ఏడుగురు ● వారిని పర్యవేక్షించాల్సిన ఎంపీఓలపైనా చర్యలుWed, Aug 06 2025 07:02 AM -
ఇదేం న్యాయం..?
● సింగరేణి మెడికల్ కళాశాలలో దక్కని సరైన వాటా ● సింగరేణీయులకు ఏడు సీట్లే కేటాయిస్తున్న వైనం ● ఏటా దరఖాస్తు చేసుకుంటున్న 200 మంది విద్యార్థులు ● కళాశాలకు స్థలం, రూ. 500 కోట్లు ఇచ్చిన సింగరేణి సంస్థ ● 40 శాతం సీట్లు కేటాయించాలని ఉద్యోగుల డిమాండ్Wed, Aug 06 2025 07:02 AM -
పేదరికమే అర్హతగా పథకాలు
తిరుమలాయపాలెం: ఎవరికి ఓటు వేశారనేది పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పేదరికమే అర్హతగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Wed, Aug 06 2025 07:02 AM -
మనవద్దా ‘సృష్టి’ కేంద్రాలు..!
● నిబంధనలు పాటించని సంతాన సాఫల్య కేంద్రాలు ● జిల్లావ్యాప్తంగా సుమారు పది వరకు నిర్వహణ ● లోపించిన అధికారుల పర్యవేక్షణ ● తాజాగా తనిఖీలకు ప్రత్యేక బృందాలుWed, Aug 06 2025 07:00 AM -
" />
జిల్లాలో నాలుగు సెంటర్లు
జిల్లాలో ఫెర్టిలిటీ సెంటర్లు నాలుగు ఉన్నాయి. ఎవరైనా నేరుగా ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతాం. అనుమతులు డీఎంఏ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది.
– ప్రమోద్కుమార్, డీఎంహెచ్వో
Wed, Aug 06 2025 07:00 AM -
తల్లిపాల ప్రాముఖ్యత వివరించాలి
మల్లాపూర్: తల్లిపాలు బిడ్డకు సురక్షితమని, వాటి ప్రాముఖ్యతను వివరించాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్సీని ఆయన సందర్శించారు. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
Wed, Aug 06 2025 07:00 AM -
వసతుల్లేని గోదావరి
ధర్మపురి: గోదావరిలో పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు కనీస వసతులు కరువయ్యాయి. ఫలితంగా మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు కనీసం తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేయలేదు.
Wed, Aug 06 2025 07:00 AM -
ప్రభుత్వ పాఠశాలల్లో సంగీతం
● పీఎంశ్రీ స్కూళ్లకు చేరిన వాయిద్య పరికరాలు ● వారానికో తరగతి చొప్పున నిర్వహణ ● శిక్షకుల నియామకానికి కమిటీ ఏర్పాటు ● జిల్లాలో పది పాఠశాలల ఎంపికWed, Aug 06 2025 07:00 AM -
పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
మల్లాపూర్: సీజనల్ వ్యాధులపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. మందులు ఉన్నాయా..? లేదా..? తెలుసుకున్నారు.
Wed, Aug 06 2025 07:00 AM