-
మహారాష్ట్రలో కోటి బోగస్ ఓట్లు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో కనీసం కోటి బోగస్ ఓట్లున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
-
నాగచైతన్య,శోభిత సహా 'తల'దీపావళి..మరికొందరికి కూడా...
పెళ్లిని మించి జీవితంలో పెద్ద పండుగ ఏదీ ఉండదు. అలాగే పెళ్లి అయిన తర్వాత వచ్చే తొలి పండుగ కూడా అంతే ప్రధానంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొత్త దంపతుల జీవితంలో తొలి దీపావళికి మరింత ప్రాధాన్యత ఉంది. దీనిని 'తల' దీపావళి అని పిలుస్తారు.
Mon, Oct 20 2025 08:00 AM -
దీపావళి కోణంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు..
దీపావళి పండగకి సంబంధించి తినుబండారాల కోణంలో మార్కెట్లను అభివర్ణించాల్సి వస్తే .. జిలేబీగా అభివర్ణించవచ్చు. అవును, మార్కెట్లు కూడా జిలేబీలాగే మెరిసిపోతూ, వంకర్లు తిరుగుతూ, అనూహ్యమైన విధంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే బోలెడంత సహనం ఉండాల్సిందే.
Mon, Oct 20 2025 07:58 AM -
‘భారత్కు భారీ సుంకాల మోతే..’ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!
రష్యా-భారత్ చమురు వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చమురు కొనుగోలును భారత్ తక్షణమే ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారాయన.
Mon, Oct 20 2025 07:54 AM -
వెలుగుల దీప్తి.. ఆలోచనల స్ఫూర్తి
విద్యానగర్(కరీంనగర్): కోటి వెలుగుల కాంతి.. కొత్త ఆలోచనలకు స్ఫూర్తి దీపావళి. నిశీధి నిశ్శబ్దాన్ని బాణసంచాతో బెదరగొట్టి చిమ్మ చీకట్లను చెల్లాచెదురు చేసే ఆ సంబరం దీపావళికే సొంతం.
వెలుగుల పండుగ
Mon, Oct 20 2025 07:54 AM -
అప్పు కింద రెండెకరాలు సేల్డీడ్
ఇబ్రహీంపట్నం: అవసరం కోసం అప్పు తీసుకున్నందుకు ఉన్న భూమిని సేల్డీడ్ చేసుకున్నాడో వడ్డీ వ్యాపారి. సదరు వ్యాపారి బాధలు భరించలేక బాధితుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం..
Mon, Oct 20 2025 07:54 AM -
" />
టపాసులతో భద్రం
విద్యానగర్(కరీంనగర్): దీపావళి అంటేనే భిన్నమైన పండుగ. వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ బాణాసంచా కాల్చడానికి ఉత్సాహం చూపుతారు. కాగా అతి ఉత్సాహంలో టపాసులు కాల్చేటప్పుడు అజాగ్రత్తతో ప్రమాదాలను కోరి తెచ్చుకుంటూ ఆస్పత్రుల పాలవుతుంటారు.
Mon, Oct 20 2025 07:54 AM -
కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్: జిల్లాలో వరి కోతలు ప్రారంభం కాక ముందే వానాకాలం (ఖరీఫ్) కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముందుగానే కేంద్రాల ఏర్పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశించారు.
Mon, Oct 20 2025 07:54 AM -
" />
ఇబ్బందులకు గురిచేయడం సరికాదు..
వెంకటాపురం(కె): అధికారం ఉందనే అహంకారంతో జర్నలిస్టులు, మీడియా సంస్థను ఇబ్బందులకు గురిచేసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం సరికాదు. జర్నలిస్టుల గళాన్ని అణచివేసేలా వ్యవహరిస్తున్న చర్యలు తక్షణమే మానుకోవాలి.
Mon, Oct 20 2025 07:54 AM -
" />
భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు..
హన్మకొండ: పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష గట్టడం సరికాదు.
Mon, Oct 20 2025 07:54 AM -
కిక్కు రాలే..!
సాక్షి ప్రతినిధి వరంగల్/కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శనివారం అర్ధరాత్రి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించింది.
Mon, Oct 20 2025 07:54 AM -
పాకాలలో పర్యాటకుల సందడి
ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వచ్చారు. పాకాల అందాలను వీక్షించి లీకేజీ నీటిలో, పార్కులో సరదాగా గడిపారు. బోటింగ్ చేస్తూ సందడి చేశారు.
Mon, Oct 20 2025 07:54 AM -
జన్నారం అందాలు చూసొద్దాం..
Mon, Oct 20 2025 07:54 AM -
యూనివర్సిటీ ఫుట్బాల్ పోటీలకు సోమగూడెం యువకుడు
కాసిపేట:మండలంలోని సోమగూడెంకు చెందిన గురునాథం శంకర్ యూనివర్సిటీస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ బాదె శేఖర్ తెలిపారు.
Mon, Oct 20 2025 07:54 AM -
వార్డెన్ ఆత్మహత్యాయత్నం
లక్సెట్టిపేట:మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్, నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన రాజగోపాల్ ఈనెల 18న సాయంత్రం తన ఇంటి వద్ద యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 17న ఇంటికి వెళ్లిన రాజగోపాల్...
Mon, Oct 20 2025 07:54 AM -
ఖండాంతరాలు దాటిన నృత్య ప్రదర్శన
కుభీర్: మండల కేంద్రానికి చెందిన కళాకారిణి ఠాకూర్ అనూష భరతనాట్య నృత్య ప్రదర్శన ఖండాంతరాలకు దాటింది. ఈమె తల్లిదండ్రులు మీరా–కరణ్సింగ్. తల్లి గృహిణి. తండ్రి ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.
Mon, Oct 20 2025 07:54 AM -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
భీమారం: ఆర్థిక ఇబ్బందుల కారణంతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆమె కథనం ప్రకారం..భీమారంలోని ఎస్సీ కాలనీకి చెందిన గాలిపల్లి తారక్ (19) మంచిర్యాలలో కొన్ని నెలలుగా కారు మెకానిక్ పని నేర్చుకున్నాడు.
Mon, Oct 20 2025 07:54 AM -
క్వారీ గుంతలో పడి యువ రైతు మృతి
మంచిర్యాలక్రైం: క్వారీలో గుంతలో ప్రమాదవశాత్తు పడి యువరైతు మృతిచెందినట్లు ఎస్సై మజారోద్దిన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హాజీపూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొడప గంగు–భారతి దంపతుల కుమారుడు యాదవరావు(25). తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు.
Mon, Oct 20 2025 07:54 AM -
నరక దారి
అధ్వాన్నంగా గ్రామీణ రహదారులునిండ్ర : అధ్వాన్నంగా రహదారి
చిత్తూరు : ఇందిరానగర్ వద్ద మురుగునీటి మధ్యే రాకపోకలు
Mon, Oct 20 2025 07:52 AM -
అక్రమార్కుల్లో దడ
అక్రమాలు బయటపడేనా !
Mon, Oct 20 2025 07:52 AM -
" />
పెరిగిన గార్గేయ ఉధృతి
సదుం: మండలంతో పాటు ఎగువన సోమల మండలంలో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి మండల పరిధిలోని గార్గే య నదిలో వరద ప్రవాహం పెరిగింది.
Mon, Oct 20 2025 07:52 AM -
బీర్జేపల్లెలో పిడుగు పాటు
చౌడేపల్లె: మండలంలోని చారాల పంచాయతీ, బీర్జేపల్లెలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతోపాటు రెండు ఇళ్లపై పిడుగులు పడ్డాయి. దీంతో రూ.1.50 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. శనివారం రాత్రి ఎడతెరపి లేకుండా వర్షం పడింది. ఒక్కసారిగా మెరుపులు, ఉరుములు మొదలయ్యాయి.
Mon, Oct 20 2025 07:52 AM -
ప్రతి ఇంటా వెలుగులు వెదజల్లాలి
ఎంపీ పెద్దిరెడ్డి
వెంకటమిథున్రెడ్డి
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
శ్రీనివాసులు,
జెడ్పీ చైర్మన్
Mon, Oct 20 2025 07:52 AM -
రికార్డుల్లోనే ఖర్చులు.. క్షేత్ర స్థాయిలో కనిపించని పనులు
జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల్లో అక్రమాలలో పుంగనూరు నియోజకవర్గం టాప్గా నిలిచింది. నియోజకవర్గంలోని మూడు మండలా లు అక్రమాలలో అగ్రస్థానంలో ఉంది. పులిచెర్ల మండలంలో మొత్తం రూ.16.07 కోట్లు ఖర్చు చేశారు.
Mon, Oct 20 2025 07:52 AM
-
మహారాష్ట్రలో కోటి బోగస్ ఓట్లు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో కనీసం కోటి బోగస్ ఓట్లున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
Mon, Oct 20 2025 08:06 AM -
నాగచైతన్య,శోభిత సహా 'తల'దీపావళి..మరికొందరికి కూడా...
పెళ్లిని మించి జీవితంలో పెద్ద పండుగ ఏదీ ఉండదు. అలాగే పెళ్లి అయిన తర్వాత వచ్చే తొలి పండుగ కూడా అంతే ప్రధానంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొత్త దంపతుల జీవితంలో తొలి దీపావళికి మరింత ప్రాధాన్యత ఉంది. దీనిని 'తల' దీపావళి అని పిలుస్తారు.
Mon, Oct 20 2025 08:00 AM -
దీపావళి కోణంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు..
దీపావళి పండగకి సంబంధించి తినుబండారాల కోణంలో మార్కెట్లను అభివర్ణించాల్సి వస్తే .. జిలేబీగా అభివర్ణించవచ్చు. అవును, మార్కెట్లు కూడా జిలేబీలాగే మెరిసిపోతూ, వంకర్లు తిరుగుతూ, అనూహ్యమైన విధంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే బోలెడంత సహనం ఉండాల్సిందే.
Mon, Oct 20 2025 07:58 AM -
‘భారత్కు భారీ సుంకాల మోతే..’ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!
రష్యా-భారత్ చమురు వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చమురు కొనుగోలును భారత్ తక్షణమే ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారాయన.
Mon, Oct 20 2025 07:54 AM -
వెలుగుల దీప్తి.. ఆలోచనల స్ఫూర్తి
విద్యానగర్(కరీంనగర్): కోటి వెలుగుల కాంతి.. కొత్త ఆలోచనలకు స్ఫూర్తి దీపావళి. నిశీధి నిశ్శబ్దాన్ని బాణసంచాతో బెదరగొట్టి చిమ్మ చీకట్లను చెల్లాచెదురు చేసే ఆ సంబరం దీపావళికే సొంతం.
వెలుగుల పండుగ
Mon, Oct 20 2025 07:54 AM -
అప్పు కింద రెండెకరాలు సేల్డీడ్
ఇబ్రహీంపట్నం: అవసరం కోసం అప్పు తీసుకున్నందుకు ఉన్న భూమిని సేల్డీడ్ చేసుకున్నాడో వడ్డీ వ్యాపారి. సదరు వ్యాపారి బాధలు భరించలేక బాధితుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం..
Mon, Oct 20 2025 07:54 AM -
" />
టపాసులతో భద్రం
విద్యానగర్(కరీంనగర్): దీపావళి అంటేనే భిన్నమైన పండుగ. వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ బాణాసంచా కాల్చడానికి ఉత్సాహం చూపుతారు. కాగా అతి ఉత్సాహంలో టపాసులు కాల్చేటప్పుడు అజాగ్రత్తతో ప్రమాదాలను కోరి తెచ్చుకుంటూ ఆస్పత్రుల పాలవుతుంటారు.
Mon, Oct 20 2025 07:54 AM -
కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్: జిల్లాలో వరి కోతలు ప్రారంభం కాక ముందే వానాకాలం (ఖరీఫ్) కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముందుగానే కేంద్రాల ఏర్పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశించారు.
Mon, Oct 20 2025 07:54 AM -
" />
ఇబ్బందులకు గురిచేయడం సరికాదు..
వెంకటాపురం(కె): అధికారం ఉందనే అహంకారంతో జర్నలిస్టులు, మీడియా సంస్థను ఇబ్బందులకు గురిచేసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం సరికాదు. జర్నలిస్టుల గళాన్ని అణచివేసేలా వ్యవహరిస్తున్న చర్యలు తక్షణమే మానుకోవాలి.
Mon, Oct 20 2025 07:54 AM -
" />
భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు..
హన్మకొండ: పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష గట్టడం సరికాదు.
Mon, Oct 20 2025 07:54 AM -
కిక్కు రాలే..!
సాక్షి ప్రతినిధి వరంగల్/కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శనివారం అర్ధరాత్రి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించింది.
Mon, Oct 20 2025 07:54 AM -
పాకాలలో పర్యాటకుల సందడి
ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వచ్చారు. పాకాల అందాలను వీక్షించి లీకేజీ నీటిలో, పార్కులో సరదాగా గడిపారు. బోటింగ్ చేస్తూ సందడి చేశారు.
Mon, Oct 20 2025 07:54 AM -
జన్నారం అందాలు చూసొద్దాం..
Mon, Oct 20 2025 07:54 AM -
యూనివర్సిటీ ఫుట్బాల్ పోటీలకు సోమగూడెం యువకుడు
కాసిపేట:మండలంలోని సోమగూడెంకు చెందిన గురునాథం శంకర్ యూనివర్సిటీస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ బాదె శేఖర్ తెలిపారు.
Mon, Oct 20 2025 07:54 AM -
వార్డెన్ ఆత్మహత్యాయత్నం
లక్సెట్టిపేట:మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్, నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన రాజగోపాల్ ఈనెల 18న సాయంత్రం తన ఇంటి వద్ద యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 17న ఇంటికి వెళ్లిన రాజగోపాల్...
Mon, Oct 20 2025 07:54 AM -
ఖండాంతరాలు దాటిన నృత్య ప్రదర్శన
కుభీర్: మండల కేంద్రానికి చెందిన కళాకారిణి ఠాకూర్ అనూష భరతనాట్య నృత్య ప్రదర్శన ఖండాంతరాలకు దాటింది. ఈమె తల్లిదండ్రులు మీరా–కరణ్సింగ్. తల్లి గృహిణి. తండ్రి ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.
Mon, Oct 20 2025 07:54 AM -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
భీమారం: ఆర్థిక ఇబ్బందుల కారణంతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆమె కథనం ప్రకారం..భీమారంలోని ఎస్సీ కాలనీకి చెందిన గాలిపల్లి తారక్ (19) మంచిర్యాలలో కొన్ని నెలలుగా కారు మెకానిక్ పని నేర్చుకున్నాడు.
Mon, Oct 20 2025 07:54 AM -
క్వారీ గుంతలో పడి యువ రైతు మృతి
మంచిర్యాలక్రైం: క్వారీలో గుంతలో ప్రమాదవశాత్తు పడి యువరైతు మృతిచెందినట్లు ఎస్సై మజారోద్దిన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హాజీపూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొడప గంగు–భారతి దంపతుల కుమారుడు యాదవరావు(25). తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు.
Mon, Oct 20 2025 07:54 AM -
నరక దారి
అధ్వాన్నంగా గ్రామీణ రహదారులునిండ్ర : అధ్వాన్నంగా రహదారి
చిత్తూరు : ఇందిరానగర్ వద్ద మురుగునీటి మధ్యే రాకపోకలు
Mon, Oct 20 2025 07:52 AM -
అక్రమార్కుల్లో దడ
అక్రమాలు బయటపడేనా !
Mon, Oct 20 2025 07:52 AM -
" />
పెరిగిన గార్గేయ ఉధృతి
సదుం: మండలంతో పాటు ఎగువన సోమల మండలంలో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి మండల పరిధిలోని గార్గే య నదిలో వరద ప్రవాహం పెరిగింది.
Mon, Oct 20 2025 07:52 AM -
బీర్జేపల్లెలో పిడుగు పాటు
చౌడేపల్లె: మండలంలోని చారాల పంచాయతీ, బీర్జేపల్లెలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతోపాటు రెండు ఇళ్లపై పిడుగులు పడ్డాయి. దీంతో రూ.1.50 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. శనివారం రాత్రి ఎడతెరపి లేకుండా వర్షం పడింది. ఒక్కసారిగా మెరుపులు, ఉరుములు మొదలయ్యాయి.
Mon, Oct 20 2025 07:52 AM -
ప్రతి ఇంటా వెలుగులు వెదజల్లాలి
ఎంపీ పెద్దిరెడ్డి
వెంకటమిథున్రెడ్డి
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
శ్రీనివాసులు,
జెడ్పీ చైర్మన్
Mon, Oct 20 2025 07:52 AM -
రికార్డుల్లోనే ఖర్చులు.. క్షేత్ర స్థాయిలో కనిపించని పనులు
జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల్లో అక్రమాలలో పుంగనూరు నియోజకవర్గం టాప్గా నిలిచింది. నియోజకవర్గంలోని మూడు మండలా లు అక్రమాలలో అగ్రస్థానంలో ఉంది. పులిచెర్ల మండలంలో మొత్తం రూ.16.07 కోట్లు ఖర్చు చేశారు.
Mon, Oct 20 2025 07:52 AM -
గుంతకల్లులో సినీ తారలు రితికా నాయక్,ఐశ్వర్య రాజేశ్ సందడి (ఫొటోలు)
Mon, Oct 20 2025 08:02 AM