వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ(సెప్టెంబర్ 3, గురువారం) కర్నూలులో పర్యటించారు.
భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు.. వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు.
జై జగన్ అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు.
కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఎస్వీ మోహన్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులు జనక్-శ్రియాలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు.


