
భారత చెస్ ప్లేయర్ తానియా సచ్దేవ్ చెస్ ప్లేయర్గా తనకు సరైన గుర్తింపునివ్వడం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వ తీరు పట్ల తానియా అసంతృప్తి.

రీడాకారులను ప్రోత్సహించడంలో ఢిల్లీ వెనుకబడిందన్న తానియా తాను 2024 చెస్ ఒలింపియాడ్లో స్వర్ణం గెలిచినా జట్టులో ఉన్నా సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన

ఇతర రాష్ట్రాలు తమ ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తిస్తూ.. వారి విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నాయి.

కానీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం తనను గుర్తించడం లేదని పోస్ట్ ఢిల్లీ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ మర్లెనాను ట్యాగ్ చేస్తూ ట్వీట్

తానియా సచ్దేవ్ పోస్ట్కు బదులిచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ మర్లెనా

క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఢిల్లీ ప్రభుత్వం ముందుంటుందన్న సీఎం అతిశీ

చెస్ ప్లేయర్ల కోసం తాము ఇంకా ఏమేం చేయగలమో చెప్పాలని తానియాకు సూచన

త్వరలోనే సీఎం కార్యాలయ అధికారులు తానియాను సంప్రదించి.. అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటుందని వెల్లడి

ఈ నేపథ్యంలో ట్రెండింగ్లోకి తానియా ఫొటోలు











