వేలమ్మాళ్ క్రికెట్ స్టేడియంను తాళ్ల ప్రారంభించారు
మధురైలో వేలమ్మాళ్ క్రికెట్ స్టేడియంను ప్రారంభించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని
వేలమ్మాళ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) సహకారంతో ఈ స్టేడియాన్ని నిర్మించారు.
ప్రారంభోత్సవం తర్వాత గ్రౌండ్ లో కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అభిమానులను అలరించిన ధోని


