టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ఇటీవలే తన కుమార్తె విద్యా నిర్వాణం హాఫ్ శారీ వేడుక గ్రాండ్గా నిర్వహించింది.
ఈ ఫంక్షన్లో బంధుమిత్రులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు.
తాజాగా తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.


