గోవాలో జరిగిన ఖుష్బూ కుమార్తె వివాహ వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ వెడ్డింగ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున,త్రిష ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Jun 25 2026 9:48 PM | Updated on Jun 25 2026 9:48 PM
గోవాలో జరిగిన ఖుష్బూ కుమార్తె వివాహ వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ వెడ్డింగ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున,త్రిష ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.