రజినీకాంత్ 'కూలీ' సినిమా.. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.
ఈ క్రమంలోనే గత శనివారం చెన్నైలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఇప్పుడు హైదరాబాద్లోనూ ప్రీ రిలీజ్ వేడుక చేశారు.
ఈ కార్యక్రమంలోనే నాగార్జున, శ్రుతిహాసన్, సత్యరాజ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పాల్గొన్నారు.
రజినీకాంత్.. వీడియో బైట్ రూపంలో మాట్లాడారు.


