గళమెత్తిన వైఎస్సార్‌ సీపీ నాయకులు | YSR CP leaders voice | Sakshi
Sakshi News home page

గళమెత్తిన వైఎస్సార్‌ సీపీ నాయకులు

Jul 24 2016 10:56 PM | Updated on Mar 21 2024 7:06 PM

YSR CP leaders voice1
1/6

  సత్తెనపల్లి : సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా వైఎస్సార్‌ సీపీ రాష్ట్రనేతలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. అధికారపార్టీ ఆగడాలపై వారు ధ్వజమెత్తారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేశారు.

YSR CP leaders voice2
2/6

  సత్తెనపల్లి : సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా వైఎస్సార్‌ సీపీ రాష్ట్రనేతలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. అధికారపార్టీ ఆగడాలపై వారు ధ్వజమెత్తారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేశారు.

YSR CP leaders voice3
3/6

  సత్తెనపల్లి : సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా వైఎస్సార్‌ సీపీ రాష్ట్రనేతలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. అధికారపార్టీ ఆగడాలపై వారు ధ్వజమెత్తారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేశారు.

YSR CP leaders voice4
4/6

  సత్తెనపల్లి : సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా వైఎస్సార్‌ సీపీ రాష్ట్రనేతలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. అధికారపార్టీ ఆగడాలపై వారు ధ్వజమెత్తారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేశారు.

YSR CP leaders voice5
5/6

  సత్తెనపల్లి : సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా వైఎస్సార్‌ సీపీ రాష్ట్రనేతలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. అధికారపార్టీ ఆగడాలపై వారు ధ్వజమెత్తారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేశారు.

YSR CP leaders voice6
6/6

  సత్తెనపల్లి : సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా వైఎస్సార్‌ సీపీ రాష్ట్రనేతలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. అధికారపార్టీ ఆగడాలపై వారు ధ్వజమెత్తారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేశారు.

Advertisement

పోల్

Advertisement