

ధీరుభాయ్ అంబానీ పూర్తిపేరు 'ధీరజ్లాల్ హీరాచంద్ అంబానీ'

గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు హీరాచంద్ గోర్ధన్భాయ్ అంబానీ కుమారులలో ధీరుభాయ్ అంబానీ ఒకరు

బ్రిటిష్ షెల్ అనే ఇంధన కంపెనీలో 300 రూపాయాల జీతానికి ఉద్యోగంలో చేరాడు

భారతదేశంలో తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో టెక్స్టైల్స్ మార్కెట్ ప్రారంభించారు

నైలాన్, రేయాన్, జీడిపప్పు, మిరియాల వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ సంస్థను ఏర్పాటు చేశారు

1986 తరువాత అంబానీ రిలయన్స్ సంస్థల బాధ్యతలను ముఖేష్, అనిల్కు అప్పగించారు

ధీరూభాయ్ అంబానీ మరణం తర్వాత.. ముఖేష్ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్గా మరియు అనిల్ నేతృత్వంలోని రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్గా మారాయి

2017 నాటికి కంపెనీలో 250,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయపరంగా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల ఫార్చ్యూన్ 500 జాబితాలో టాప్ 100లో స్థానం పొందిన రెండు భారతీయ కంపెనీలలో ఒకటిగా నిలిచింది

ధీరూభాయ్ అంబానీ మరణానంతరం దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను ప్రదానం చేశారు












