నేడు జగన్ పర్యటన ఇలా.. | Ys Jagan mohan reddy Samaikya sankharavam tour to be started today | Sakshi
Sakshi News home page

నేడు జగన్ పర్యటన ఇలా..

Dec 1 2013 2:47 AM | Updated on Jul 25 2018 4:09 PM

జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం కుప్పంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి ప్రారంభమవుతుంది.

 సాక్షి, తిరుపతి: జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం కుప్పంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి ప్రారంభమవుతుంది. శెటిపల్లె, పోడూరు, కడపల్లె, కనుమలదొడ్డి, తమిశల మీదుగా శాంతిపురం చేరుకుని అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత మఠం, గుండశెట్టిపల్లె, నాయనపల్లె, రాజుపేట, మిట్టపల్లె మీదుగా రామకుప్పం చేరుకుంటారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఎం.సముద్రం, బియ్యపు రెడ్డిపల్లె కాలనీ, అన్నవరం, కరకుంట, గంధమాకుల పల్లె మీదుగా సాయంత్రం 4 గంటలకు వి.కోట చేరుకుని సభలో ప్రసంగిస్తారు. అనంతరం దొడ్డిపల్లె, మార్నేపల్లె, మద్దికాల, కృష్ణాపురం, కొమ్మర మడుగులో రోడ్ షో నిర్వహిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement