వాయు సేన దాడులపై మావోల నిరసన | The Maoists have torched 25 vehicles | Sakshi
Sakshi News home page

వాయు సేన దాడులపై మావోల నిరసన

Nov 24 2015 8:31 PM | Updated on Sep 3 2017 12:57 PM

చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం రాత్రి 25 వాహనాలను దగ్ధం చేశారు.

చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం రాత్రి 25 వాహనాలను దగ్ధం చేశారు. వాయుసేన దాడులను నిరసిస్తూ మావోయిస్టులు బుధవారం దండకారణ్య బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో హాహాల్ది ఐరన్‌ఓర్ మైన్స్‌పై సుమారు 150 మంది సాయుధ మావోయిస్టులు దాడి చేశారు. మైన్‌లోని డీప్లాంట్‌లో ఉన్న డంపర్లు, మిక్సర్లు, లోడర్లు, జీపులు, పొక్లెయిన్లను మావోయిస్టులు తగులబెట్టారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement